ఖమ్మం

ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాలు

ఆళ్లపల్లి ఆగస్టు 14( జనం సాక్షి) మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి బోనాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో ముత్యాలమ్మ …

జానపద కళా ప్రదర్శన

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన జానపద కళా ప్రదర్శన కు ముఖ్య అతిథిగా …

నాయి బ్రాహ్మణుల మనోభావాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి

జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ జూలూరుపాడు, ఆగష్టు 14, జనంసాక్షి: నాయి బ్రాహ్మణుల మనోభావాలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే తెలంగాణా రాష్ట్ర …

*ఆధునిక నాగరికత లో ఆటవిక చర్యలు,*

 *బెస్తగూడెం (కొమరం భీం)ఆదివాసీ గూడెంపై గ్రామ బహిష్కరణ,* *మా జీవితాలపై ఆంక్షలు విధించి చిన్నాభిన్నం చేస్తున్న వ్యక్తుల పై ఫిర్యాదు,* *అదివాసులపై చిన్న చూపుతో పట్టించుకోని అధికారులు,* …

ట్రాక్టర్ బోల్తా కౌలు రైతు దుర్మరణం

కూసుమంచి ఆగస్టు 13 ( జనం సాక్షి ) : మండలంలోని నాయకునిగూడెం గ్రామంలో ట్రాక్టర్ తిరిగిపడి కౌలు రైతు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే మంగలి …

ఘనంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ ర్యాలీ

గుండాల, ఆగస్టు13(జనంసాక్షి); గుండాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీని ప్రారంభించి త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని జాతీయ గీతలు అలపిస్తూ స్వతంత్ర సమరంలో అమరులైన …

మెగా లోక్ అదాలత్ లో 189 కేసుల పరిష్కారం

జూనియర్ సివిల్ జర్జ్ రామలింగం ఖానాపూర్ రూరల్ 13 ఆగష్టు జనం సాక్షి :ఖానాపూర్ జూనియర్ సివిల్ జర్జ్ కోర్ట్ లో శనివారం జూనియర్ సివిల్ జర్జ్ …

మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం – సర్పంచ్ కాసాని

కూసుమంచి ఆగస్టు 13 ( జనం సాక్షి ) : భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాల ద్విసప్తాహం సందర్భంగా …

ఘనంగాస్వతంత్ర భారతవజ్రోత్సవాలు –

కాటారం ఆగస్టు13(జనంసాక్షి)స్వతంత్ర భారత వజ్రోత్సవాలసందర్భంగా మం డల కేంద్రంలో విధ్యార్థులు,ఉపాధ్యా యులు,ఉద్యోగులు,ప్రజా ప్రతినిధులతో గ్రామ పంచాయతీ సర్పంచ్ తోటరాధ మ్మఆధ్వర్యంలో ఏర్పాటు చేసినర్యాలీ   లో ముఖ్య అతిథిగా …

*పార్టీ ఆదేశాను సారం ఎమ్మెల్యే పద్మావతి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపుమేరకు పాదయాత్ర*

చిలుకూరు, ఆగస్టు 13 (జనం సాక్షి)  ఈరోజు ఎంపీ కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఆదేశాల మేరకు ఆజాధీ కా గౌరవ్ పాదయాత్రను …