ఖమ్మం

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ …

వరద బాధితుల సాయం కోసం తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన.

– అధికార పార్టీ వారు సైతం పెదవి విరుపులు. బూర్గంపహాడ్,08(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై …

కేఒసి ఉద్యోగులకు ఉత్పత్తి ప్రోత్సాహక బహుమతులు అందజేత

టేకులపల్లి, ఆగస్టు 8( జనం సాక్షి) : ఇల్లందు ఏరియా కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి కంటే 125 …

స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సం.రాలు పూర్తి అయిన సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను …

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన తెరాస నేతలు*

రేగొండ : ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను టిఆర్ఎస్ నేతలు పరామర్శించి ఓదార్చారు. మండల కేంద్రంలోని పెద్ధంపల్లి గ్రామంలో టి ఆర్ ఎస్ …

భారీ వర్షానికి పొంగిన వాగులు, వంకలు * నీటితో నిండిన చెరువులు, కుంటలు

జూలూరుపాడు, ఆగష్టు 8, జనంసాక్షి: మండలంలో ఆదివారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు వరద ఉధృతితో పొంగి పొర్లాయి. అటవీ …

*జాగ్రత్తలు తీసుకొని పిడుగుల బారి నుండి కాపాడుకోవాలి*

*రేగొండ తహశీల్దార్ షరీఫ్ మొహినొద్దిన్* రేగొండ (జనం సాక్షి): తగిన జాగ్రత్తలు తీసుకొని పిడుగుల బారిన పడకుండా ఉండాలని రేగొండ తాసిల్దార్ షరీఫ్ మొహినొద్దిన్ అన్నారు. జిల్లా …

సాయిబాబా ఆలయంలో చోరీ

విచారణ చేపట్టిన ఎస్సై గణేష్, క్లూస్ టీం అధికారులు జూలూరుపాడు, ఆగష్టు 8, జనంసాక్షి; మండల పరిధిలోని వెంగన్నపాలెం గ్రామం దత్తనగర్ లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో …

మొహర్రం సందర్బంగా ఆర్ధిక సహాయం

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి మొహర్రం సందర్బంగా పీర్ల కొట్టాల నిర్వాహకులకు ఆర్ధిక సహాయం అందజేసిన వక్ఫ్ ప్రొటెక్షన్ కమెటీ సభ్యులుఎండీ ఇంతియాజ్ ఇశ్రత్ జహాన్ …

పూర్తయిన ప్రతిష్ట, వేద పండితులకు సన్మానం

చండ్రుగొండ  జనంసాక్షి (ఆగస్టు 07) : చండ్రుగొండ లో  వైభవంగా సాగిన  ఐదు రోజుల  సాయిబాబా  మహాలక్ష్మీ అమ్మవారి   విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు  ఆదివారంతో ముగిశాయి.   వేద …