Main
నేటి నుంచి నల్గొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర…
నల్గొండ: వైసిపి నాయకురాలు షర్మిల నేటి నుంచి నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనుంది.
ఎసిబికి చిక్కిన మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ
నల్గొండ: మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ ఎసిబికి చిక్కాడు. ఓ రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఏఈని పట్టుకున్నార
యాదగిరిగుట్టకు బయల్దేరిన సీఎం, గవర్నర్
నల్గొండ: గవర్నర్ నరసింహన్ వడాయిగూడెం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గవర్నర్ కు స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు బయల్దేరారు.
వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్
నల్గొండ: జిల్లాలోని వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ కోసం సీఎం కేసీఆర్ వెయిట్ చేస్తున్నారు
నేడు యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ పర్యటన
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.
తాజావార్తలు
- భీంగల్ పట్టణం కప్పల వాగులోకి వెంటనే నీటిని వదలండి
- విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ….హయత్నగర్లో కొవ్వొత్తుల ర్యాలీ
- ఇందుగులలో యథేచ్ఛగా నల్లమట్టి అక్రమ తరలింపు
- డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం
- రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం
- ప్రేమ పేరుతో యువతిపై లైంగిక దాడి
- దాభా(బి) గ్రామ సర్పంచ్ పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు
- బజార్ హత్నూర్ చందునాయక్ తండా లో కార్డన్ & సెర్చ్ తనిఖీలు…
- పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం లో వస్తున్న బియ్యంలో పురుగులు
- సర్ ప్రక్రియ సాఫీగా సాగేలా సహాయ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలి
- మరిన్ని వార్తలు




