నల్లగొండ

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో హరితహారం

రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఆదివారం హరితహారం కార్యక్రమాన్ని  నిర్వహించారు.ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహంలో  …

స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా వేడుకలు

నల్గొండ జిల్లాలో ఆగస్ట్  9 నుండి 22 వరకు  విజయవంతంగా  నిర్వహణ నల్గొండ బ్యూరో. జనం సాక్షి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ …

లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటారు.

నెరడిగొండ ఆగస్టు21(జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అదేశాలమేరకు జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా వన మహోత్సవాన్ని ఆదివారం రోజున మండలంలోని బోథ్ …

పరిసరాల పరిశుభ్రత పై ప్రధానంగా దృష్టి సారించాలి:చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న

కార్మికులు ,తదితరులు పాల్గొన్నారు.హుస్నాబాద్ ఆగస్టు 21(జనంసాక్షి) సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రత పై ప్రధానంగా దృష్టి సారించాలనీ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. ఆదివారం రోజు …

మీటర్లు బిగించే మోదీ కావాలా?

వద్దనే కేసీఆర్‌ కావాలా.. మీరే తేల్చుకోండి ` తెలంగాణ తెచ్చుకున్నాం..ఫ్లోరైడ్‌ను తరిమికొట్టాం ` నేతన్నలపై జీఎస్టీ ఏంది?.. ` మునుగోడు దెబ్బతో బిజెపి దిమ్మ తిరగాలి ` …

కేరళ హైస్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

రుద్రంగి ఆగస్టు 20 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో గల కేరళ హైస్కూల్  లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ …

మునుగోడు ప్రజాదీవెన సభలో పాల్గొనేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

మునుగోడు ప్రజాదీవెన సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  సభా వేదిక వద్దకు 3.45 గంటలకు చేరుకున్నారు.మునుగోడు ప్రజాదీవెన …

మునుగోడు ప్రజాదీవెన సభలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం, ముఖ్యాంశాలు :

ప్రజాదీవెన సభను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ నా నమస్కారంప్రజాదీవెన సభను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ నా నమస్కారం• ఒకనాడు మునుగోడు ప్రాంతం ఫ్లోరైడ్ సమస్యతో ఎన్నో బాధలు …

రాజీవ్ గాంధీ జయంతి ని మరచిన కాంగ్రెస్ నేతలు

దంతాలపల్లి ఆగస్టు 20 జనం సాక్షి భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరిచిపోయారంటూ స్థానికులు,కాంగ్రెస్ పార్టీ …

శ్రీకృష్ణ గోపిక వేషాధారంలో ఆకట్టుకున్న బాలబాలికలు..

ములుగు,ఆగస్20(జనం సాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని వేణుగోపాల స్వామి  ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకొని బాల బాలికలు శ్రీకృష్ణుని వేషధారణ మరియు గోపికల …