నల్లగొండ

*సూరారంలో ద్విసప్తాహం సంబురాలు*

*ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు* *మహదేవపూర్, ఆగస్ట్ 13 (జనంసాక్షి)* వజ్రోత్సవ ద్విసప్తాహం సంబురాలలో భాగంగా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలో సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో …

స్వాతంత్ర్య వేడుక సర్వ మతాల పండుగ – ఏ.సీ.పీ బోస్

కూసుమంచి ఆగస్టు 13 ( జనం సాక్షి ) : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల పూర్తి కావస్తుందన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని …

రాంచందర్ నాయక్ కు శుభాకాంక్షలు

మేడిపల్లి – జనంసాక్షి తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ (ట్రైకార్) చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ రాంచందర్ నాయక్ కు బోడుప్పల్ …

మండలంలో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు

ఖానాపురం ఆగష్టు 13జనం సాక్షి  భారత స్వాతంత్ర 75వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం మండలంలోని 20 గ్రామ పంచాయతీల పరిధిలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. …

వ్యవసాయ రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి

– టీపీసీసీ సెక్రెటరీ భూక్యమంగీలాల్ నాయక్ డిమాండ్ టేకులపల్లి ,ఆగస్టు 13( జనం సాక్షి) : వ్యవసాయ రైతులకు ఎస్బిఐ బ్యాంకు ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు …

*జానీకి విశిష్ట సేవ పురస్కారం అవార్డు అందజేత*

మునగాల, ఆగష్టు 13(జనంసాక్షి): మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన షేక్ జానీ సామాజిక రంగంలో చేసిన సేవలకు గాను కూడమి సాహితి వేదిక ఆధ్వర్యంలో ప్రతిఏటా సాహితీ …

సెప్టెంబర్ 4న రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

తోర్రుర్ 13 ఆగష్టు (జనంసాక్షి)          రాష్ట్రవ్యాప్తంగా ఐదున్నర లక్షల మంది హామాలి కార్మికులు పనిచేస్తున్నారని వారి సమస్యలు చర్చించటానికి సెప్టెంబర్ 4న …

స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ను సన్మానం చేసిన బీజేపీ నేతలు.

తొర్రూరు.13 ఆగష్టు (జనం సాక్షి)  మండలం లోని వెలికట్టె గ్రామంలో ఇటీవల ఏపి ఈసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మరియు తెలంగాణ సెకెండ్ ర్యాంక్ సాదించిన …

*వృద్ధాశ్రమంలో జాతీయ జెండాల పంపిణీ*

మునగాల, ఆగష్టు 13(జనంసాక్షి): భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు మండలంలోని ముకుందాపురం గ్రామ శివారులో …

ఇచ్చోడలో జాతీయ సమైక్యత ఫ్రీడమ్ ర్యాలీ

ఇచ్చోడ ఆగస్టు 13(జనంసాక్షి) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి సిరిచెల్మా  చౌరస్తా వరకు అక్కడినుండి ఆర్ టి సి  ప్రయాణం ప్రాంగణం వరకు …