నల్లగొండ

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర బావి తరాలకు స్ఫూర్తి:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి

*జిల్లా కేంద్రం లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నల్గొండ బ్యూరో. జనం సాక్షి తెలంగాణ ప్రాంతాన్ని 17 వ శతాబ్దంలో పట్టిపీడిస్తున్న మొఘల్ …

గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు

బయ్యారం,ఆగష్టు18(జనంసాక్షి): బయ్యారం మండలంలోని గంధంపల్లి బస్టాండ్ సెంటర్ నందు గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి గౌడ కులుస్తుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా …

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 7 లోపు వేతనాలు చెల్లించాలి

రామకృష్ణాపూర్ ఐ.ఎఫ్.టీ.యు. కార్యాలయంలో ఐ ఎఫ్ టి యు పట్టణ కమిటీ సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ …

– దొంగల కు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో పట్టపగలు ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ దొంగలు దొరికిన సంఘటన చోటు చేసుకుంది. …

మిర్యాలగూడలో అన్యక్రాంతమైన వక్ప్ భూములపై సిఐడి అధికారులు విచారణ..

  మిర్యాలగూడ జనం సాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అన్యక్రాంతమైన వక్ప్ భూములపై విచారించేందుకు నలగొండ సిఐడి డీఎస్పీ ఎర్ర్ణ నేతృత్వంలో సిఐడి సీఐలు …

ప్రత్తిలో రసం పీల్చే పురుగుల నివారణ కై మందు పూత పద్ధతి పై రైతులకు అవగాహన.

పెన్ పహడ్.ఆగస్ట్ 17 (జనం సాక్షి) ; పెన్ పహడ్.మండల కేంద్రంలో ప్రస్తుతం ప్రత్తి పంటను రసం పీల్చే పురుగులు (పేనుబంక, పచ్చ దోమ, తెల్ల దోమ) …

సంగారెడ్డి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కసాయి కొడుకు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే తలపై బాది కొడుకు తల్లిని హతమార్చాడు. హత్య చేసిన సంఘటన సంచలనం …

సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి..

  జనం సాక్షి న్యూస్ ఆగస్టు వలిగొండ: ఈనెల 22 23 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా రాయిగిరిలో జరిగే సిపిఐ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని …

వి ఆర్ ఏ ల న్యాయమైన సమస్యలు తీర్చాలి

*సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 17:: రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న వి ఆర్ ఏ సమస్యలు ప్రభుత్వం వెంటనే …

సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలి

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ. జనం సాక్షి పెరిగిన ధరలకనుగుణంగా వసతి గృహ విద్యార్థులకు మెస్ చార్జీలు,కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ రాసినట్లు బీసీ …