నల్లగొండ

నామ్ రోడ్డు పై అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

మొక్కల సంరక్షణ పై శ్రద్ద వహించాలి.  నల్గొండ . జనం సాక్షి . రహదారి పొడవునా నాటిన మొక్కల సంరక్షణ పట్ల శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ …

జిల్లా రజక, నాయీ బ్రాహ్మణ సంక్షేమ కమిటీల ఎన్నిక

 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి జూలై 29 జిల్లాలోని రజక, నాయీ బ్రాహ్మణ సంక్షేమం కోసం జిల్లా స్థాయి రజక మరియు నాయీ బ్రాహ్మణ సంక్షేమ …

సీఎం కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేకర్ రావు.

నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.ముఖ్యమంత్రి వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు అన్నారు.స్థానిక …

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ టీచర్స్& హెల్పర్స్ …

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం:- జిల్లా సాధన సమితి

మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు ఉండి జిల్లా ఏర్పాటుకు నోచుకోని మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు జిల్లా సాధన సమితి …

వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

సమ్మెకు సిపిఎం మద్దతు… * పోరాటాలతో ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి :జులకంటి మిర్యాలగూడ. జనం సాక్షి వీఆర్ఏ ల  సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే …

ఎమ్మెల్యేముత్తిరెడ్డిపై చర్య తీసుకోవాలి

మాజీమత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ జనగామ,జూలై 29(జనంసాక్షి ): ప్రజలను ఓట్ల కోసం ఇప్పటి నుంచే బెదిరిస్తున్నారనడానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్మాఖ్యలే నిదర్శనమని పిసిసి మాజీచీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య …

*ముమ్మరంగా కొనసాగుతున్న హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ పనులు* ‎

 నిర్మల్ బ్యూరో, జులై29,జనంసాక్షి,,,       నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ పాత బస్తీ చౌరస్తాలో పురాతన హనుమాన్ ఆలయ నిర్మాణంలో భాగంగా పవిత్రమైన శ్రావణ శుక్రవారం …

*గులాబీ జెండా కొండంత అండ:

: వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్  మోమిన్ పేట జూలై 28 జనం సాక్షి గురువారం వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ …

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి ఘటనపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి.

బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్. నల్గొండ బ్యూరో. జనం సాక్షి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కనీస …