నల్లగొండ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి

ఈడిగి గోపాల్ గౌడ్ మండల తెరాస అధ్యక్షులు దోమ న్యూస్ జనం సాక్షి.        దోమ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు …

మౌలిక భాషా శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నల్గొండ . జనం సాక్షి..మౌలిక భాషా సామర్ధ్యాల సాధన తొలిమెట్టు  శిక్షణా కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ …

*బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి*,

*ఏఐటీయూసీ  జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని …

సాగర్‌ ఎడమ కాలువనుంచి నీరు విడుదల

పూజలు చేసి విడుదల చేసిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నాగార్జునసాగర్‌,జూలై28(జనంసాక్షి ): నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం …

ఆటో డ్రైవర్ల కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

హుజూర్ నగర్ జులై   (జనం సాక్షి): హుజూర్ నగర్ మునిసిపల్ ఆటో డ్రైవర్లు కొన్ని సమస్యలు గురించి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి టిఆర్ఎస్కెవి యూనియన్ ఆధ్వర్యంలో …

భీమదేవరపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి పంపిణీ

భీమదేవరపల్లి మండలం జూలై   జనంసాక్షి న్యూస్ హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ని  మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ …

ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఎన్నిక

హుస్నాబాద్ రూరల్ జూలై  (జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణ న్యూ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గా కాశ బోయిన రవీందర్,మరియు కోశాధికారి గా పరకాల వంశీకృష్ణ లను …

మృతుని కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర.

చిట్యాల జులై (జనంసాక్షి) మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన మోతే సంపత్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం వారి కుటుంబ సభ్యులను భూపాలపల్లి నియోజకవర్గ …

పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి

హుజూర్ నగర్ జులై 27 (జనం సాక్షి): పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ. అజీజ్ పాషా అన్నారు. బుధవారం …

అమృత్ సరోవర్ పాండ్స్ ను 15 ఆగష్టు లోగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నల్లగొండ బ్యూరో. జనం సాక్షి అమృత్ సరోవర్ పథకం కింద గుర్తించిన 75 అమృత్ సరోవర్ పాండ్స్ ను ఆగష్టు-15లోగా పూర్తి …