నల్లగొండ

పార్టీలోకి ఎవురు వచ్చినా స్వాగతిస్తాం

ఉద్యమకారులను ఆహ్వానిస్తున్నాం: బండి యాదాద్రి,ఆగస్ట్‌3( జనం సాక్షి): భారతీయ జనతా పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. భువనగిరి మండలం …

ప్రత్యేక తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గద్దె దిగితేనే ప్రజలకు మేలు తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్‌ కీలక భూమిక కాళేశ్వరం కెసిఆర్‌కు ఎటిఎంలా మారింది డిజైన్‌ లోపాల వల్లనే కాళేశ్వరం …

నర్సరీ  చెరువుల యాజమాన్యం గురించి వివరిస్తున్న కెవికె ఇంచార్జీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి. లవకుమార్ 

గరిడేపల్లి, ఆగస్టు 2 (జనం సాక్షి): చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రాన్ని నిర్వహించే రైతులు నర్సరీ చెరువుల నిర్వహణ యాజమాన్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని  కెవికె …

శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శివాలయం గుడి నందు గల పూజ కార్యక్రమం

చందంపేట( జనం సాక్షి) ఆగస్టు 1 మండలంలో పోలేపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శివాలయం గుడి నందు గల పూజ కార్యక్రమం లో పాల్గొన్న …

కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి

*బిల్డింగ్ పెయింటింగ్ కార్యవర్గం ఎన్నిక మిర్యాలగూడ. జనం సాక్షి. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి కోరారు. …

విప్లవ వీరుడు  సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.కళ్ళు గీస్తే ఏమొస్తది కొడితే గోల్కొండ కిల్లానే కొట్టాలనే లక్ష్యంతో కేవలం 3,000 మంది సైన్యంతో మొగల్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకొని గోల్కొండ కిల్లానీ ఏడు …

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ వెన్న రవీందర్ రెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 1 (జనం సాక్షి): గరిడేపల్లి మండలం పరిధిలోని  కోదండరామపురం గ్రామంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మంజూరు చేసిన యస్డీఎఫ్ యన్ఆర్జీయస్ నిధులు …

చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి

*వాల్ పోస్టర్ ఆవిష్కరణ మిర్యాలగూడ. జనం సాక్షి. ఈ నెల రోజున  చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు డాక్టర్ మల్లు …

*సేవాలాల్ సేన మండల అధ్యక్షుడిగా వెంకటేష్ నాయక్*

మునగాల, జూలై 30(జనంసాక్షి): సేవాలాల్ సేన మునగాల అధ్యక్షుడిగా మండలంలోని కృష్ణానగర్ తండాకు చెందిన గుగులోతు వెంకటేష్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు సేవాలాల్ సేన రాష్ట్ర …

భూసారా పరీక్ష విధానాల గురుంచి వివరిస్తున్న శాస్త్రవేత్త ఏ కిరణ్

 గరిడేపల్లి, జూలై 30 (జనం సాక్షి):కేవీకే గడ్డిపల్లిలో శనివారం  షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔస్థాహిక యువతకు  జాతీయ మస్థ్య అభివృద్ధి మండలి ప్రధాన మంత్రి మత్స్య సంపద …