నల్లగొండ

మూడున జరిగే చలో హైదరాబాదు విజయవంతం చేయండి

మిర్యాలగూడ. జనం సాక్షి కార్మికుల హక్కుల సాధన కోసం ఆగస్టు 3న చేపట్టే చలో హైదరాబాద్ ని  విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్ …

గురుకులాలలో గిరిజన విద్యార్థులకు సీట్లు కేటాయించాలని లంబాడి విద్యార్థిసేన డిమాండ్

చింతలపాలెం — జనంసాక్షి  తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థులకు సీట్లు రాక అవస్థలు పడుతున్నారని దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన విద్యార్థికి స్కూలు,కాలేజీలలో …

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.

మల్కాజగిరి.జనంసాక్షి.జులై29 ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ లో 30 లక్షల వ్యయంతో ఆర్ సిసి పైప్ లైన్ పనులు మరియు అనంత సరస్వతినగర్ లో …

రైతులకు 24 గంటలు విద్యుత్తును అందించాలి

వానాకాలం కాలం సీజన్ నాట్లు మొదలయ్యాయని 24 గంటల విద్యుత్ అందించాలని జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్నారు  మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ కార్యాలయం …

వేములవాడ-యాదాద్రి బస్సు ప్రారంభించిన డి ఎస్పీ నాగేంద్ర చారీ

  వేములవాడ, జూలై29( జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ నుండి యాదాద్రి లక్ష్మీ నృసింహుని దర్శించుకునేందుకు భక్తులకు వీలుగా వేములవాడ,పరిసర గ్రామాల …

అవునురూ పాఠశాలకు కంప్యూటర్లు అందించిన అరవీంద్

ముస్తాబాద్ జులై 29 జనం సాక్షి ముస్తాబాద్ మండల ఆవునూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలకు ,పీపుల్స్ ఫర్ ఇండియా లీడ్ విత్ వ్యాల్యూస్  వారు ఆవునూర్ ఉన్నత …

తాసిల్దార్ ను సన్మానించిన రొడ్డ దేవదాస్

ముస్తాబాద్ జులై 29 జనం సాక్షి ముస్తాబాద్ మండల తుర్కపల్లి గ్రామస్తులు.ముస్తాబాద్ మండల తాసిల్దార్ మునిందర్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో వారిని శాలవతో …

వీ ఆర్ ఏ ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం:-

మిర్యాలగూడ. జనం సాక్షి వీ ఆర్ ఏ  ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ …

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి) కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తన పట్ల యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయశంకర్ పాటిల్, జహీరాబాద్ …

హరితహారంకు సిఎస్ఆర్ నిధులు అందజేసిన బ్యాంక్ మేనేజర్లు

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి జూలై 29 : తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ కొరకు పెద్ద సైజు  నాణ్యమైన మూడు వేల …