నల్లగొండ

ఓరుగంటి యువసేన పేరుతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదు.

,జూలై13,(జనంసాక్షి): మండల కేంద్రంలో తెరాస మండల అధ్యక్షులు పాకల మహిపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓరుగంటి యువసేన పేరుతో టిఆర్ఎస్ పార్టీకి భంగం కలిగేలా వ్యతిరేక …

వర్షానికి దెబ్బతిన్న ఇండ్ల కుటుంబాలకు సర్పంచ్ ముస్త్యాల అండ

, జనంసాక్షి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలోని గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో వర్షానికి దెబ్బతిన్న ఇళ్లకు బుధవారం కవర్లు అందజేశారు. …

ఘనంగా కామ్రేడ్ మొగిలిచర్ల రంగయ్య వర్థంతి.

(జనంసాక్షి )న్యూస్.సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ మొగిలిచర్ల రంగయ్య పదో వర్ధంతి సభను స్థానిక అరిబండి కార్యాలయంలో సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన …

నిండుకుండలా మూసీ ప్రాజెక్ట్‌

ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల నల్లగొండ,జూలై13(జనంసాక్షి : ): ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు …

భూసార పరీక్షల మేరకు పంటలు

నల్లగొండ,జూలై13(జనంసాక్షి): జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. నేల స్వభావం మేరకు పంటలు సాగుచేస్తే అధిక …

విద్య హక్కు చట్టం అమలు చేయాలి

*కార్పొరేట్, ప్రవైట్ స్కూల్లో ఫీజులు తగ్గించాలి * రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తలు . జనం సాక్షి ఫీజు నియంత్ర చట్టం తెచ్చి విద్య హక్కు చట్టాన్ని …

రాణి రుద్రమ దేవి మహిళలకు స్ఫూర్తి,మహిళా సాధికారత కు ప్రతీక

:రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ నల్గొండ జిల్లా లో రాణి రుద్రమ  మరణాన్ని తెలిపే చందుపట్ల శిలా శాసనం సందర్శించిన గవర్నర్ నల్గొండ బ్యూరో. …

యాదాద్రీశుడిని దర్శించుకున్న మోత్కుపల్లి నర్సింహులు

యాదాద్రి భువనగిరి,జూలై11(జనం సాక్షి):: యాదాద్రి శ్రీ లక్ష్మీ స్వామివారిని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాలినడక దర్శించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు యాదాద్రి పాదాల వద్దకు చేరుకున్న …

పశువుల పాక గా మారిన అంగన్ వాడి కేంద్రం

జులై 9 (జనం సాక్షి )చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మానసిక వికాసం పౌష్టికాహారం కోసం గ్రామాలలో అంగన్వాడి కేంద్రం పనిచేస్తుంటాయి. వీటికి సొంత భవనం …

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

తాండూరు జులై 9(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుండి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.రాత్రి వేళలో ప్రజలు …