నల్లగొండ

అధిక చలన్ ఉన్న వ్యక్తిని పట్టుకున్న జనగామ పోలీస్

జనగామ (జనం సాక్షి )జూలై15:జనగామ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ సాంబ రెడ్డి, పీసీ భానోత్ దేవ్, ఏ ఆర్ కానిస్టేబుల్ సారయ్య …

వికలాంగుల సంక్షేమశాఖ కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గజ్జి శంకర్

(జనం సాక్షి)జూలై15: హైదరాబాద్ లో వికలాంగుల సంక్షేమశాఖ కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గజ్జి శంకర్ ,తన నివాసంలో కలిసి దివ్యాంగుల సమస్యల గురించి, ప్రతి …

*హాస్పిటల్ టెండర్లు వెంటనే పిలవాలి* *కార్మికులకు వేతనాల పెంచాలి*

ఆసుపత్రి సూపరిండెంట్  కు మెమొరాండం*  ఏ ఐ టీ యూ సీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి. నల్గొండ బ్యూరో. జనం సాక్షి నల్లగొండ జిల్లా …

*ఎమ్మెల్యే. సి.ఎం కెసిఆర్ ల పై ఎం పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పై తెరాస నేతల ఫైర్

. జనం సాక్షి గురువారం  భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మిర్యాలగూడ లో  స్థానిక శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు. సీఎం కెసిఆర్ …

ఎమ్మెల్సీ కోటిరెడ్డి కి కృతజ్ఞతలు

నాగార్జునసాగర్ ), జూలై 15,(జనం సాక్షి); తెలంగాణ ఉద్యమకారుడు నందికొండ మున్సిపాలిటీ ఐదవ వార్డు కౌన్సిలర్ రమేష్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా …

*నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జాబ్ మేళా

నల్గొండ. జనం సాక్షి…  నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మరియు టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా  …

జీఎస్టీ విధింపుకు నిరసనగా రేపు రైస్ మిల్లుల బంద్

, జనం సాక్షి :  కేంద్ర ప్రభుత్వం బియ్యం అమ్మకాలపై జిఎస్టి విధింపును నిరసిస్తూ రేపు (శనివారం) రైస్ మిల్లుల బంద్ నిర్వహించనున్నట్లు  రైస్ మిల్లర్స్ అసోసియేషన్ …

*బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత.

15( జనం సాక్షి) ఇటీవలే కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో  మండలంలోని  చైన్ పాక గ్రామంలో  పొలం సమ్మక్క  అందుకుతండ గ్రామంలో ఇల్లు కూలిపోయిన దాసరపు దేవదాస్ …

టిఆర్‌ఎస్‌ మంచి పనులతో విపక్షాల్లో ఆందోళన

విపక్షాల విమర్శల్లో అర్థం లేదు: గోపగాని సూర్యాపేట,జూలై15(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ చేస్తున్నమంచి పనులతో ప్రతిపక్షాలు పూర్తిస్థాయి ఆదరణ కోల్పోతాయనే భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ …

వీర్య నాయక్ కు ఘన నివాళులు:

మిర్యాలగూడ. జనం సాక్షి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డీసీసీ  కేతవత్ శంకర్ నాయక్  తండ్రి కేతావత్ వీర్య నాయక్  ఇటీవల మృతి చెందగా గురువారం …