నల్లగొండ

ముందంజలో కోమటిరెడ్డి!

   ఉదయం 8:30 : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు కారు వేగంగా దూసుకుపోతోంది. వేగం పెంచేసి 15 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. అలాగే …

కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడారే

నిరంతర కరెంట్‌కు గండిపడడం ఖాయం ప్రచారంలో హెచ్చరించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడారి  అవుతుందని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. …

అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రీకొడుకులు

తిరుమలగిరిలో బాలిక ఆత్మహత్య ఆందోళనకు దిగిన బంధువులు నల్లగొండ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): జిల్లాలోని నాంపల్లి మండలం తిరుమలగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి ఓ బాలిక పురుగులమందు తాగి …

కెసిఆర్‌ పథకాలపై ప్రజల్లో చర్చ

ప్రధానంగా 24 గంటల కరెంట్‌పై ప్రజల్లో ఆసక్తి రైతుబంధు,రైతు బీమాతో తిరుగులేని అభిమానం సానుకూల ధోరణికి నిదర్శనమన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే …

కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిక

నల్లగొండ,నవంబర్‌29(జ‌నంసాక్షి):  నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. నల్లగొండలో ఇద్దరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి …

భువనగిరిలో కుప్పకూలిన శిక్షణ విమానం

భువనగిరి,నవంబర్‌28(జనంసాక్షి): హైదరాబాద్‌లోని హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన ఓ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటన బుధవారం భువనగిరి జిల్లాలో జరిగింది. శిక్షణ విమానం బహుపేటలో …

కాంగ్రెస్‌ ప్రచారంలో అజారుద్దీన్‌, నారాయణస్వామి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరుగా ప్రచారం నల్గొండ,నవంబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ,క్రికెటర్‌ అజహరుద్దీన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. …

గిరిజన,ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు ఆపారు

మోడీ సమాధానం చెప్పాలన్న కెసిఆర్‌ నేనెవరితోనూ కలవాల్సిన ఖర్మ లేదు కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి సాగర్‌లో జానారెడ్డిని  ఓడించాలి హాలియా సభలో కెసిఆర్‌ ఉద్ఘాటన నాగార్జునసాగర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  …

జానాకు మరోమారు నిరసన సెగ

నిలదీసిన వ్యక్తులపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేత నల్గొండ,నవంబర్‌27(జ‌నంసాక్షి):  ఎన్నికల ప్రచారంలో మరోసారి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగార్జున సాగర్‌ అభ్యర్థి జానారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. నీళ్లు …

భువనగిరి అభివృద్దిలో పైళ్లదే కీలకం

కూటమి నేతలను నమ్మొద్దన్న మంత్రి హరీష్‌ రావు భువనగరి,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కాళేశ్వరంతో భువనగరి పచ్చబడబోతున్నదని టీఆర్‌ఎస్‌ నేత,మంత్రి హరీష్‌రావు అన్నారు. భువనగిరిలో మాధవరెడ్డి తరవాత ఇప్పుడే అభివృది …