నల్లగొండ

సాగర్‌ గేట్లు నేడు ఎత్తనున్న అధికారులు

నల్లగొండ,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): నాగార్జున సాగర్‌కు వరద క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు …

వర్షాలతో రైతులకు ఊరట

రైతుబందు,బీమా పథకాలతో భరోసా అందుకే ఉత్సాహంగా ప్రగతి నివేదన సభకు పయనం : గుత్తా నల్గొండ,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ఇటీవలి వర్షాల వల్ల రైతులకు ఊరట కలిగిందని నల్గొండ …

కృష్ణమ్మ దూకుడు

– నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద – నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల – లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు నల్గొండ, ఆగస్టు31(జ‌నం …

హరికృష్ణ భౌతిక కాయం వద్ద మంత్రి నివాళి

నల్లగొండ,ఆగస్టు29(జ‌నం సాక్షి): సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల తెలంగాణ విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అన్నెపర్తి వద్ద హరికృష్ణ …

రోడ్డు ప్రమాదంలో  నందమూరి హరికృష్ణ దుర్మరణం

– నార్కట్‌పల్లి వద్ద  బోల్తా కొట్టిన కారు – ప్రమాదంలో హరికృష్ణ తలకు తీవ్ర గాయాలు – హుటాహుటీన కామినేని ఆస్పత్రికి తరలింపు – చికిత్స పొందుతూ …

గిరిజనులకు వరంగా మారిన కంటివెలుగు

నల్లగొండ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): గ్రామాల్లో వెలుగులు విరజిమ్ముతున్న కంటి వెలుగు కార్యక్రమం మండలంలో నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తండాల్లో నిర్వహిస్తున్న శిబిరాలన్ని ఉపయోగించు కుంటున్నారు. పరీక్షలు చేయించుకున్నవారికి కళ్లద్దాలను …

మినరల్‌ ఆదాయంలో పాఠశాలలకు కేటాయింపులు

అధికారులకు మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూచన నల్గొండ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): జిల్లాలో మినరల్‌ ద్వారా వస్తున్న ఆదాయంలో 30 శాతం మొత్తం అభివృద్ధి పనులకు వినియోగించాలని మంత్రి జగదీష్‌ …

కలసి వచ్చిన తుఫాన్‌ వర్షాలు

నాలుగేళ్ల తరవాత సాగర్‌కు పూర్తిస్థాయిలో నీరు కళకళలాడుతున్న ప్రధాన జలాశయాలు నల్లగొండ/మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఇటీవలి తుఫాన్‌ వర్షాలు కలసి వచ్చాయి. గతకొన్నేళ్లుగా జలకళ తప్పిన ప్రధాన ప్రాజెక్టులు …

సాగర్‌కు పెరిగిన నీటిమట్టం

నల్లగొండ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): జిల్లావ్యాప్తంగా వర్ష కురవడంతో ప్రజలు ఇబ్బందికి లోనయ్యారు. అయితే సాగర్‌కు ఇన్‌ఫ్లో వల్ల భారీగా వరదనీరు చేరుతోంది. జిల్లా కేంద్రంలో ఉదయం ముసురుతో ప్రారంభమై …

భూ వివాదంలో మహిళ హత్య

నల్లగొండ,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): మిర్యాలగూడ మండలంలోని దొండవారిగూడెంలో దారుణం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థుల చేతిలో గ్రామానికి చెందిన వీరమళ్లు లక్ష్మమ్మ(65) దారుణ హత్యకు గురైంది. స్థానికులు …