నల్లగొండ

బంగారు తెలంగాణ పేరిట మోసం

నల్లగొండ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడ గట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకోప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని డిసిసి అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్‌ అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో …

వేగంగా మిషన్‌ భగీరథ పనులు

నల్లగొండ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): మిషన్‌భగీరథ పనులలో కొంత జాప్యం జరిగినా, ప్రస్తుతం పనులు పూర్తి అయ్యాయని, డిసెంబర్‌ నాటికి మిగతా పనులు కాగలవని జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ …

నేటినుంచి బిజెపి మోటర్‌ సైకిల్‌ యాత్ర

నల్లగొండ,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): ప్రధానిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17 నుంచి 26 వరకు పల్లెపల్లెకు మోటారు సైకిల్‌ యాత్ర నిర్వహించనున్నట్లు …

రాహుల్‌ పర్యటనతో ఒరిగేదేవిూ లేదు

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరన్న మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్‌ను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోమని ప్రకటన నల్లగొండ,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని మంత్రి …

పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు

-కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గోండ(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్‌ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా …

ప్రైవేట్‌ బస్సును ఢీకొన్న డిసిఎం

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు నల్గొండ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. …

వ్యభిచార కార్యకలపాలు సిగ్గుచేటు

నల్లగొండ,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో అసాంఘిక కార్యక్రమాలు వెలుగులోకి రావడం సిగ్గుచేటని బీజేపి నేత సంకినేని మండిపడ్డారు. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. బుధవారం …

భూతగాదాలతో వ్యక్తి హత్య

నల్లగొండ,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): నల్లగొండ మర్రిగూడ మండలం వెంకేపల్లి తండాలో దారుణం జరిగింది. భూతగాదాలు ఓ వ్యక్తిని బలి తీసుకున్నాయి.  భూతగాదాలతో రమావత్‌ లచ్చు అనే వ్యక్తిని జంగయ్య అనే …

రైతులకు బీమా బాండ్లను అందచేసిన గుత్తా

నల్గొండ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు సామూహిక జీవిత బీమా పథకంలో భాగంగా ఆలగడపలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, …

రైతుల దోపిడీని పట్టించుకోని అధికారులు

నల్లగొండ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు కిలో తరుగుతో దోచేస్తున్నారు. ఏటా రెండు సీజన్‌లలో రైతులు సుమారు కోట్ల మేర రైతులను దోచేస్తున్నారు. …