నల్లగొండ
యాదగిరిగుట్ట చేరిన సీఎం కేసీఆర్
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాలోని యాదగిరిగుట్టకు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
నేడు యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ పర్యటన
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.
నల్గొండ జిల్లాలో విషాదం
నల్గొండ: జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి నాలుగేళ్ల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నార్కెట్ పల్లిలో ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
నల్లగొండ : నార్కెట్పల్లిలో ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 28 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు విచారిస్తున్నారు.
ఆలేరులో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..
నల్గొండ : ఆలేరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజావార్తలు
- స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం..
- భారత్కు యూఏఈ అధ్యక్షుడు..
- సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు
- బీజాపుర్లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- మరిన్ని వార్తలు




