నల్లగొండ

కుటుంబసభ్యులపై దాడి..30వేలు అపహరణ

నల్లగొండ: జిల్లాలోని నడిగూడెం మండలం గోపాలపురంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. కొందరు దుండగులు ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులపై దాడి చేసి రూ.30 వేలు అపహరించుకునిపోయారు.

సిమెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

నల్లగొండ : నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని మైహోం సిమెంట్స్ కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీకి చెందిన ఫైరింజన్‌తో …

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

నల్గొండ (జ‌నంసాక్షి)  : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. మంగళవారం ఉదయం నల్గొండ నుంచి సూర్యాపేట వెళుతున్నఆర్టీసీ …

కేసీఆర్‌ సర్కార్‌ది మాటల ప్రభుత్వం: ఉత్తమ్‌

నల్లగొండ: కేసీఆర్‌ ప్రభుత్వం మాటలకే తప్ప చేతల సర్కార్‌ కాదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని మండిపడ్డారు. మూడెకరాల …

రెచ్చిపోయిన ఇసుకమాఫియా

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఇసుక మాఫీయా రెచ్చిపోయింది. వలిగొండ మండలం గుర్నాథ్ పల్లి వద్ద ఇసుక రవాణా ను అడ్డుకున్నందుకు రెవెన్యూ సిబ్బందిపై నిందితులు దాడి చేశారు. …

ఆలేరు చేరుకున్న నిరుద్యోగ జేఏసీ పాదయాత్ర

నల్లగొండ : లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర నల్లగొండ జిల్లా ఆలేరుకు చేరుకుంది. ఈ …

సాగర్‌ను సందర్శించిన ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు

నల్లగొండ: ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు నేడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సాగర్ ఆధునీకరణ పనులను బృందం సభ్యులు పరిశీలించారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో నాగార్జునసాగర్ ఆధునీకరణ …

అంతిమయాత్ర

 నల్లగొండ  :  బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న వారికి యమశకటం ఎదురయ్యింది. మార్గంమధ్యలోనే ముగ్గురిని మృత్యువు కబలించింది. మరో ఆరుగురిని మృత్యుముఖంలోకి తీసుకెళ్లింది. నల్లగొండ జిల్లా ఆలేరు దగ్గర …

కారును ఢీకొన్న గ్యాస్‌ సిలెండర్ల లారీ

ముగ్గురి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం నల్గొండ, (మార్చి11): నల్గొండ జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలెండర్లతో వెళుతున్న లారీ కారును …

బిజెపి అభ్యర్థి కోసం ప్రచారం

నల్గొండ,మార్చి9(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రలు బిజెపికి అభ్యర్తిని గెలిపించి మోడీకి కానుకగా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరేల్లి చంద్రశేఖర్‌ కోరారు.  భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని.. ప్రట్టభద్రులందరూ …

తాజావార్తలు