నల్లగొండ

తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): మాటలతో గారడీ చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఎమ్మెల్సీఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల భాజపా అభ్యర్ధి రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. భువనగిరిలో ఆయన శనివారం …

తిరుమలనాద స్వామికి పట్టు వస్త్రాలు

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): నంద్యాల పెద్దకాపర్తిలో తిరుమలనాద స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి వారికి నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కల్యాణ కార్యక్రమంలో …

మహిళ ఆత్మహత్య: మృతదేహంతో ధర్నా

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మూడు రోజుల క్రితం కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ శుక్రవారం హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని సూర్యాపేట కాసరాబాద గ్రామానికి …

పెరిగిన పట్టభద్రుల ఓటర్ల సంఖ్య

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): శాసన మండలి ఎన్నకిల్లో ఓట్ల సంఖ్య పెరిగింది. తుదిగడువును ఫిబ్రవరి 19 వరకు పెంచడంతో మూడు జిల్లాల్లో కలిపి దాదాపు 18వేల 500 వరకు పెరిగారు. …

రూ.50లక్షల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత

నల్లగొండ జ‌నంసాక్షి : జిల్లాలోని దురాజ్‌పల్లి సమీపంలో 65వ జాతీయ రహదారిపై రూ.50లక్షల విలువైన విదేశీ కరెన్సీని పోలీసులు పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిలిచిన గూడ్స్ రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం

నల్లగొండ : నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో ఓ గూడ్స్ రైలు నిలిచిపోవటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముత్తిరెడ్డిగూడెం సమీపంలోని శనివారం ఉదయం  గూడ్స్ …

రూ.50 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

నల్లగొండ : నకిలీ నోట్ల చలామణి చేస్తున్న నలుగురు సభ్యలు ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.50 లక్షల నకిలీ …

గుట్టపై సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు

నల్లగొండ: సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం రాకతో పోలీసులు భక్తులను అడ్డుకున్నారు. రెండు గంటలసేపు వారిని నిర్బంధించడంతో సహనం నశించిన …

వేడుకగా యాదగిరి బ్ర¬్మత్సవాలు

నల్లగొండ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్ర¬్మత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గురువారం జగన్మోహినీ అవతారంలో భక్తులకు లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. మాడవీధుల్లో కోలాటాలు, భజనలు ఆకట్టుకున్నాయి. …

గుట్ట అభివృద్ధిపై ముగిసిన సీఎం సమీక్ష

నల్గొండ : యాదగిరి గుట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ముగిసింది. యాదగిరిగుట్టలో ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో గుట్ట అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ …