నల్లగొండ

అన్నదమ్ముల ప్రాణాలు బలికొన్న భూవివాదం

నల్లగొండ,(జనంసాక్షి): భూవివాదం ఇద్దరి ప్రాణాలను బలికింది. భూవివాదంలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ ఘటన మోత్కూర్‌ మండలం బుజిలాపురంలో చోటు చేసుకుంది. మృతులు ఇద్దరు …

వడదెబ్బతో ఒకరు మృతి

నల్గొండ, బాల్కొండ : బాల్కొండ మండలం వన్నెల్‌బీలో బుధవారం ముత్తెన్న (59) అనే వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. తీవ్రంగా ఉన్న ఎండవేడిమికి అస్వస్థతకు గురైన …

లారీని ఢీకొన్న బస్సు`నలుగురి మృతి

నల్గొండ, నకిరేకల్‌ : హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ బస్సు అగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన సంఘటన నకిరేకల్‌ పట్టణ శివారులో బుధవారం …

ఆటో బోల్తా, ఆరుగురికి గాయాలు

నవీపేట గ్రామీణం : మండల కేంద్రంలోని కాలార్‌ పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం నవీపేట …

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు… నలుగురి మృతి

నకిరేకల్‌ : పట్టణ శివారులో హైదరాబాద్‌ `విజయవాడ జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున అర్టీసీ బస్సు ఆగి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. …

తల్లి ఇంటిలోనే చోరీ కుమారుడి అరెస్టు

మిర్యాలగూడ, జనంసాక్షి: పట్టణంలోని కుండల బజారులో ఇటీవల తన తల్లి ఇంటిలోనే చోరీకి పాల్పడ్డ ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.38వేల నగదు …

పెళ్లికోసం ప్రియురాలి రాస్తారోకో

చిలుకూరు: మండలంలోని ఆచార్యుల గూడెం గ్రామానికి చెందిన నెమ్మాది శిరీష, ఎపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శిరీష గత రెండు …

యువకుల శ్రమదానం

చిలుకూరు : మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన 20 మంది యువకులు సాగర్‌ నీటితో ఆ గ్రామంలోని చెరువునింపే కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రమదానంలో భాగంగా ఎల్‌-3 కాల్వ …

పాడి అభివృద్ధికి కృషిచేయాలన్న పశువైద్యాధికారి

చిలుకూరు: పాడి అభివృద్ధికి రైతులు పశువైద్యాధికారుల సలహాలతో పాల ఉత్పత్తిని పెంచాలని పశువైద్యాధికారి పెంటయ్య అన్నారు. శనివారం రామాపురం గ్రామంలో జరిగిన రైతు చైతన్య యాత్రలో ఆయన …

సూర్యపేట న్యాయమూర్తి బదిలీ

సూర్యపేట లీగల్‌, జనంసాక్షి: నల్గొండ జిల్లా భూ సంస్కరణల అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌, సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్‌. భజరంగబాబు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు …

తాజావార్తలు