నల్లగొండ

విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు

నకిరేకల్‌: విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 65వ నెంబరు జాతాయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను …

అప్రకటిత కోతలకు నిరసనగా ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌

నల్గొండ(అర్బన్‌) : పెరిగిన విద్యుత్తు ఛార్జీలు, అప్రకటిత కోతలకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన తెదేపా, భాజపా, …

ఆర్థిక సాయం అందజేత

చిలుకూరు: మండలంలో ఆరు నెలల క్రితం మృతి చెందిన మాహబూబ్‌ఆలీ, డిక్కేమియాల కుటుంబాలకు ఎంఎఫ్‌డీఎఫ్‌ పథకం కింద ప్రభుత్వం సోమవారం ఆర్థిక సాయం అందచేసింది. మృతుల కుటుంబాలకు …

ఇందిరమ్మ కలల కార్యక్రమం విజయవంతం చేయాలి

చిలుకూరు: దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరుతో ప్రారంభమైన ఇందిరమ్మకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహశీల్దారు సూర్యనారాయణ, ఎంపీడీవో నాగిరెడ్డి అన్నారు. ఈ విషయమై సోమవారం ఎంపీపీ …

అక్రమ వెంచర్లపై అఖిలపక్షం ఏర్పాటుకు డిమాండు

చిట్యాల: మండలంలో అక్రమంగా ఏర్పాటైన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తెలంగాణ జాగృతి నాయకులు …

విద్యుత్తు కోతలతో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రభుత్వం

చిలుకూరు: అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తుకోతలు విధించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని కోదాడ ఎమ్మెల్యే నేనేపల్లి చంద్రరావు అన్నారు. శుక్రవారం చిలుకూరు మండల …

చెక్కు పంపిణీ

చిలుకూరు: మండలం కేంద్రంలోని ఆనంద పాల సంఘం సభ్యురాలు పార్వతమ్మ ఇటీవల మృతి చెందింది. మదర్‌ డైరీ సహాకారంతో మృతురాలి భర్త వేలాద్రికి గురువారం రూ.5వేల చెక్కును …

సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల

నల్లగొండ : నాగార్జునసాగర్‌ కుడికాల్వకు నీటిని విడుదల చేశారు. సీమాంద్ర జిల్లాలు గుంటూరు ,ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకుగాను తాగునీటి చెరువులను నింపేందుకు నీటిని …

తాగునీటి అవసరాలకు సాగర్‌ కుడికాల్వలకు నీరు విడుదల

నల్గొండ: నాగార్జున సాగర్‌ కుడికాల్వకు తాగునీటి అవసరాల కోసం 6వేల క్యూసెక్కుల నీటిని విడుదలచేశారు. ఈ నీటితో గుంటూరు. ప్రకాశం జిల్లాల్లోని తాగునీటి చెరువులను నింపనున్నారు. సాగర్‌ …

సంతకాల సేకరణ

భువనగిరి, జనంసాక్షి: పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు …