నల్లగొండ
ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం
నల్లగొండ,(జనంసాక్షి): చిట్యాలలోని ఎస్బీమెచ్ ఏటీఎంకు చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. అక్కడ ఉన్న వాచ్మెన్ గమనించి కేకలు వేయడంతో దుండగులు పారిపోయినట్లు సమాచారం.
మోడల్ స్కూల్ను ప్రారంభించిన కేంద్రమంత్రి
నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని నడిగూడెం మండలం కర్విరాలలో మోడల్స్కూల్ను కేంద్రమంత్రి పల్లంరాజు ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- The Indian Newspaper Society -janamsakshi
- ఏన్డీయేతో ఈసీ కుమ్మక్కు
- Janam Sakshi
- .బీహార్లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్..
- ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి
- పాక్కు చెక్..
- భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
- పాక్ నుంచి భారత్ చమురుకొనే రోజులొస్తాయ్
- ఎన్ఐఏ ప్రాసిక్యూషన్ విఫలం
- స్పీకర్ కోర్టుకు ‘అనర్హత’ బంతి
- మరిన్ని వార్తలు