నల్లగొండ

ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులగా అడప రమేష్ ఎన్నిక

      డోర్నకల్ అక్టోబర్ 9 జనం సాక్షి మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆదివారం మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు పట్టణ ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.ఈ …

వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గనిర్దేశనం

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి నల్గొండ బ్యూరో, జనం సాక్షి శ్రీరాముడి దివ్య చరిత్ర ను సంపూర్ణ మానవాళికి …

*పిచ్చికుక్క స్వైర విహారం..

*ఐదుగురిని కరిచిన శునకం.. *మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు.. *బొమ్మలరామారం మండలంలో ఘటన.. బొమ్మలరామారం, జనం సాక్షి బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో కొరమైన సాయి అనే …

మర్పల్లిలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ.

మర్పల్లి అక్టోబర్ 08 (జనం సాక్షి) మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన, మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా మర్పల్లి మండల కేంద్రంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో …

రెండున్నర దశాబ్ధాలకు మళ్లీ కలిసిన పూర్వ విద్యార్థులు ..!

మిర్యాలగూడ, జనం సాక్షి టెన్త్ పూర్తయ్యాక తమ గమ్యం కోసం …ప్రయాణమై ఎక్కడెక్కడో స్థిరపడి రెండున్నర దశాబ్ధాల అనంతరం మళ్లీ కలుసుకుని తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు …

దాతృత్వం గొప్ప సేవా గుణం

తొర్రూరు:8 అక్టోబర్( జనంసాక్షి ) దాతృత్వం గొప్ప సేవ గుణమని లయన్స్ క్లబ్ ఆఫ్ టీచర్స్ అధ్యక్షుడు రాయిపల్లి యాకయ్య అన్నారు. శనివారం డివిజన్ కేంద్రంలోని బీరప్ప …

మునుగోడు కు చేరుకున్న బచ్చన్నపేట టిఆర్ఎస్ నాయకులు: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

బచ్చన్నపేట అక్టోబర్ 8 (జనం సాక్షి):జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం టిఆర్ఎస్ నాయకులు మునుగోడు నియోజకవర్గానికి చేరుకొని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి గారినీ, గుజ్జల సంపత్ …

టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించడం హర్షణీయం: రణం శ్రీనివాస్ గౌడ్.

దౌల్తాబాద్ అక్టోబర్ 8, జనం సాక్షి. తెలంగాణ మోడల్ గా దేశాన్ని అభివృద్ధి సంక్షేమంలో నిలపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం జరిగిందని మండల …

సీనియర్ జర్నలిస్టు పుర్మ రాంరెడ్డి మృతి

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 08 : చేర్యాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుర్మ రాంరెడ్డి (60) శనివారం తెల్లారుజామున గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించారు. గత …

మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

   కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనం సాక్షి : మునుగోడులో  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతో దేశ రాజకీయాల్లో పెనుమార్పు అని టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా …