నల్లగొండ

బిజెపి ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండాయే

*రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం ఉపఎన్నిక *బీజేపీ మూడో స్థానానికే పరిమితం *రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ మునుగోడు అక్టోబర్09(జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ …

జర్నలిస్టుల ఇండ్లస్థలాల కోసం నేడు జిల్లా కలెక్టర్ కు వినతి….

జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి.. టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు పిట్టల మధుసూదన్ ములుగు బ్యూరో,అక్టోబర్09(జనం సాక్షి):- దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల …

నామకరణ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కడెం అక్టోబర్ 09(జనంసాక్షి )  కొండుకూర్ గ్రామ సర్పంచ్ కడం మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గోళ్ళ వేణుగోపాల్   కోడలు నామకరణ ఉత్సవ కార్యక్రమం లో   కొండుకురు …

కేజీబీవీ నిర్మాణ, మన ఊరు మనబడి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి విద్యార్థులకు మెరుగైన వసతులతో అందుబాటులోకి తేవాలి.

.జిల్లా కలెక్టర్ కె. శశాంక. పెద్దవంగర అక్టోబర్ 09(జనం సాక్షి ) బడులను బలోపేతం చేస్తూ విద్యారంగాన్ని పటిష్టపరుచుటకు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట కృషి చేస్తుందని తదనుగుణగా …

సోమ నర్సోజి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు

కొడకండ్ల, అక్టోబర్09(జనంసాక్షి): రామవరం గ్రామంలో ఎఫ్ఏ సిఎస్ మాజీ చైర్మన్ దుంబాల సోమనర్సోజి రాజకీయం లో పలు పదవులు నిర్వహించి అనారోగ్యంతో ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని …

శాంతినగర్ తండాలో బంజారులు పగిడి కార్యక్రమం నిర్వహించారు

అక్టోబర్ 9, సారంగాపూర్, జనం సాక్షి,.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల బి శాంతినగర్ తండాలో బంజారులు పగిడి కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా తండా …

ఘనంగా రేపాక లో వాల్మీకి జయంతి వేడుకలు

రేగొండ (జనం సాక్షి) : మండలంలోని రేపాక గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అంగంగ వైభవంగా జరిగాయి.వాల్మీకి సంఘం భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మండల దనపాల్ …

*కొమురం భీం విగ్రహానికి నివాలర్పించిన మున్సిపల్ చైర్మన్…గండ్రత్ ఈశ్వర్

నిర్మల్ బ్యూరో, అక్టోబర్09,జనంసాక్షి,,,  స్వయం పాలన, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మన్యం వీరుడు ఉద్యమ యోధుడు కొమురం భీమ్ 82 వ వర్ధంతి సందర్భంగా జిల్లా …

ఘనంగా శ్రీవాల్మీకి మహర్షి జయంతి

రాయికోడ్  జనం సాక్షి  09రాయికోడ్  మండలకేంద్రమైన రాయికోడ్ లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పవిత్ర గ్రంథం రామాయణాన్ని రచించిన శ్రీవాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆదివారం అర్చకులు …

కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ చేరికలు

మునుగోడు అక్టోబర్09(జనం సాక్షి): మండలంలోని జక్కలవారిగూడెం,చీకటిమామిడి గ్రామాలకు చెందిన,కాంగ్రెస్ పార్టీకి చెందిన100 మంది కార్యకర్తలకు నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో …