నిజామాబాద్

అర్హులైన వారందరిని ఓటరుగా నమోదు చేయాలి

జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్ ఫారుఖీ    ఖానాపూర్ రూరల్ 26 నవంబర్ (జనం సాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ   ఓటర్లుగా తమ  పేర్లను …

*తేరివి కి హజరై శ్రద్ధాంజలి ఘటించిన జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్

ఉట్నూర్ రాం నగర్ లో రాథోడ్ మహేందర్ గారి తండ్రి *కి.షే రాథోడ్ ధన్ సింగ్* గారి తెరివికి ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు …

కళాశాలను సందర్శించిన బలరాం జాదవ్

బోథ్ మండల కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు …

ఆర్టీసీ ఆధ్వర్యంలో సారంగపూర్ లో దివ్యంగుల కు బస్ పాస్ మేళా నిర్వహించారు.

నవంబర్ 21, సారంగాపూర్,జనం సాక్షి…, అర్హులయిన 50 మంది దివ్యంగుల వద్ద దరఖాస్తులు తీసుకొని కంప్యూటర్ లో పొందపరచి కార్డులు అండ చేసారు. మండలం లోని దివ్యంగులు …

పోడు భూములపై గ్రామసభ

బోథ్ మండలంలోని రెండ్లపల్లి గ్రామం లో  సోమవారం ఫోడు భూమల  గురుంచి గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారెస్ట్  బిట్  ఆఫీసర్  ధనరాజ్ మరియు సర్పంచ్  …

కూలిన వంతెన… జర పైలం

మండల కేంద్రానుండి మర్లపల్లి వైపు మార్గంలో ఉన్న కండ్రవాగు పై ఉన్న వంతెన ఒక వైపు నుండి కూలుతోంది. ఇప్పటికే ఈ వైపు రోడ్డు మంజూరు కాగా …

ఫైర్ స్టేషన్ మంజూరు కోసం డిప్యూటీ సీఎం కు విజ్ఞప్తి

బోథ్ కు ఫైర్ స్టేషన్ ను మంజూరు చేయాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం …

గంగపుత్రులకు చేపలుపట్టే వృతి పై ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాలి

గంగపుత్ర సంఘం అధ్యక్షులు పరిమి సురేష్ ఖానాపూర్ రూరల్ 21 నవంబర్ (జనం సాక్షి): గంగపుత్రులకు చేపలుపట్టే వృతి పై ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాలి ఖానాపూర్ …

బోథ్ పంచాయతీ సాధారణ సమావేశం

బోథ్ గ్రామపంచాయతీ సాధారణ సమావేశం  శనివారం సర్పంచ్ సురేందర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశం లో త్రాగు నీటి సమస్య, సైడ్ డ్రైన్ నిర్మాణం, సిసి రోడ్డు …

ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి

ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని బోథ్ పట్టణ అధ్యక్షుడు సల్ల రవి అన్నారు.శనివారం బోథ్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ …

తాజావార్తలు