నిజామాబాద్

ఉప్పల్ -నారపల్లి రహదారిపై దుమ్ము కాలుష్యం బీభత్సం

ప్రయాణికులకు నిత్య నరకయాతనగా మారిన ప్రధాన రహదారి స్కూల్ బస్సులు, ద్విచక్ర వాహనదారులు, ఉద్యోగులు, రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి తీవ్ర ఇబ్బందులు రోజూ నీరు చల్లించి …

ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో తన కుమారుడిని చేర్పించిన మాజీ సర్పంచ్

సిరికొండ , జూన్ 20 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని చాటుతూ సిరికొండ మండలం పోతునూర్ గ్రామ మాజీ సర్పంచ్ మంజుల బాలయ్య తన కుమారుడిని …

క్లోరో హైడ్రేట్ పట్టుకొని వదిలేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ

చోద్యం చూస్తున్న అధికారులు నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 19: జనం సాక్షి నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండల పరిధిలో గల ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని కల్లు డిపోలో …

అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఆన్కాలజిస్ట్ డా సుమంత్ కుమార్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 19: జనం సాక్షి అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు …

పెద్ద వాల్గొట్ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని నాయకుల సూచన సిరికొండ జూన్ 19 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని పెద్ద వాల్గొట్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో …

నెల రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకుంటే నిరాహార దీక్ష” ప్రభుత్వానికి కవిత అల్టిమేటం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి నెల రోజులు గడువు ఇస్తున్నానని, లేదంటే ఇక్కడికే వచ్చి నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ …

కేటీఆర్ కు ఘన స్వాగతం

ఇందల్వాయి జూన్ 20 జనం సాక్షి ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద శనివారం బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక …

నడిరోడ్డుపై నరకం.. మాడుగులపల్లి ముట్టడి!

మండల కేంద్రంలో స్తంభించిన రవాణా.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు కనీస ప్రణాళిక లేని సిసి రోడ్డు పనులు.. ప్రజల ప్రాణాలతో కాంట్రాక్టర్ ఆటలు నిత్యం యుద్ధ …

ఉప్పల్‌లో మహిళల జీవనోపాధికి మరో ముందడుగు

స్వయం సహాయక సంఘాల మహిళలకు గుడ్ల విక్రయ బండ్ల పంపిణీ ఆర్థిక స్వావలంబన సాధనలో మహిళలు ముందుండాలి : జడ్సీ రాధిక గుప్తా ఉప్పల్, జూన్ 18 …

అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం

తలకొండపల్లిలో రూ,10 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం ఆరు నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య… నేడు ప్రారంభించనున్నట్లు తెలిపిన రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ …