నిజామాబాద్

సీఐటీయూ వ్యవస్థాపకుల ఆశయాలను సాధిస్తాం: రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్

జడ్చర్ల, మే 30 (జనంసాక్షి): సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) వ్యవస్థాపకులు బీటీ రణదీవే, రామ్మూర్తి ఆశయాలను నిరంతరం కొనసాగిస్తామని, కార్మికుల హక్కుల కోసం …

రామంతపూర్‌లో డ్రగ్స్ కంట్రోల్ దాడులు

ఉప్పల్ / రామంతపూర్, మే 31 (జనం సాక్షి): నగరంలో మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ పరిపాలన విభాగం అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో …

ఉప్పల్ నల్లచెరువులో ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులకు వేగం

          వరదల నివారణే లక్ష్యంగా సమగ్ర అభివృద్ధి చర్యలు – 108 అడ్డంకి నిర్మాణాల గుర్తింపు – ప్రతి శుక్రవారం ప్రత్యేక …

జూన్ 17, 18 తేదీలలో లియాఫీ ఆల్ ఇండియా

జనరల్ బాడీని జయప్రదం చేయండి షేక్ షాజహాన్, కొనతం పాపయ్య నాయుడు హయత్ నగర్, మే 30 ( జనం సాక్షి ) ఆల్ ఇండియా జనరల్ …

బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ

* టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు అల్లాదుర్గం వెంకటేష్ బచ్చన్నపేట మే 30 ( జనం సాక్షి): తెలుగుదేశం పార్టీ ఒక్కటే బడుగు బలహీన వర్గాల …

ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే

చౌదర్ పల్లిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం తలకొండపల్లి తహసిల్దార్ కే.రమేష్ తలకొండపల్లి మే 30 (జనంసాక్షి):  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ సమానమే అని,అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ప్రతి …

అమరవీరుల స్ఫూర్తితో జూన్ 2న రక్తదాన శిబిరం

చారిత్రాత్మక గచ్చుబావి వద్ద ఏర్పాట్లు గచ్చు బావి పరిరక్షణ కమిటీ సభ్యులు జడ్చర్ల, మే 30 (జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన …

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

>వరి కొనుగోలు కేంద్రాల తనిఖీ. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉప్పునుంతల జనంసాక్షి : మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలించిన జిల్లా కలెక్టర్ …

చేతికి అందేలా వేలాడుతున్న విద్యుత్ తీగలు పట్టించుకోని విద్యుత్ అధికారులు

చేర్యాల (జనంసాక్షి) మే 30 : చేర్యాల మండలం రాంపూర్ గ్రామంలోని బండారి అంజయ్య అనే రైతు వ్యవసాయ బావి దగ్గర చేతికందేలా విద్యుత్ తీగలు వేలాడుతూ …

వివోఎల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

గంభీరావుపేట మే 30 (జనం సాక్షి); గంభీరావుపేట మండల తెలంగాణ ఐకెపి వివోఏ జాయింట్ యాక్షన్ కమిటీ సెర్చ్ పిలుపులో భాగంగా మండల కేంద్రంలో మండల పరిషత్ …