నిజామాబాద్

ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం

2కె రన్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి హనుమకొండ, ప్రతినిధి జూన్ 18 (జనం సాక్షి) :ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత …

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కోర్టు కఠిన వైఖరి

ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష మరో నలుగురికి జరిమానా. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అశ్వారావుపేట ఎస్ఐ యాయంతి రాజు. అశ్వరావుపేట …

ఉప్పల్ జంక్షన్‌లో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

నీటి నిల్వలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు అన్ని శాఖల సమన్వయంతో వరద నివారణ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష ఉప్పల్, …

ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మార్వో

ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మార్వో బాలయ్య ఇందల్వాయి ( జనం సాక్షి)జూన్. 17 ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామ ప్రధానిగా పాఠశాలలో …

గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాం

ఇందల్వాయి నూతన చైర్మన్గా ఎస్ కే రియాజ్ ఇందల్వాయి ( జనం సాక్షి) జూన్. 17: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులుగా …

టీజీఎండిసి చైర్మన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

జూన్ 17 (జనం సాక్షి) భీమ్గల్ పట్టణం కేంద్రంలో లింబాద్రి గుట్ట వడ్డెర కాలనీలో మొన్న దురదృష్టవశాత్తు కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద …

సర్ సర్వే వివరాలను పక్కగా నిర్వహించాలి

దస్తూరాబాద్, జూన్ 17 (జనంసాక్షి)::జూన్ 25 నుండి జూలై 24 వరకు నిర్వహించే సర్ సర్వే వివరాలను ఎలాంటి తప్పిదాలు లేకుండా ఆన్లైన్ లో నమోదు చేయాలని …

అకొండపేట ప్రాథమిక పాఠశాలలో అక్షరాబ్యాసం 

దస్తూరాబాద్, జూన్ 17 (జనంసాక్షి):: మండల కేంద్రంలోని అకొండపేట ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అక్షరాబ్యాస కార్యక్రమం నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ తెలిపారు. పాఠశాలలు తిరిగి …

తెలంగాణ ఉద్యమ కారుని అంత్యక్రియలో పాల్గొన్న డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే

నిజామాబాద్ ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లె( జనం సాక్షి) తేదీ: 17-06-2026: కర్సం మోహన్ మరణం బాధాకరం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు …

చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ కూలీలతో కొండూరులో వరి నాట్లు

సిరికొండ, జూన్ 17 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో రైతులు వరి నాట్ల పనులను ప్రారంభించారు. స్థానికంగా వ్యవసాయ కూలీల కొరత కారణంగా చత్తీస్‌గఢ్ …