నిజామాబాద్

భూసార పరీక్షలతో అధిక లాభాలు పొందవచ్చు: వ్యవసాయ శాఖాధికారి

బీర్కూర్‌ గ్రామీణం, జనంసాక్షి: రైతులు అధిక దిగుబడులను పొందేందుకు భూసార పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవపామ శాఖాధికారి పేర్కొన్నారు. బీర్కూర్‌ మండలం నస్రుల్లాబాద్‌లో నిర్వహించిన రైతు …

ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య

నిజామాబాద్‌, జనంసాక్షి: వర్ని మండలం కోటయ్య క్యాంపులో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి తునూ ఆత్మహత్యకు …

బ శస్త్ర చికిత్స వికటించి మహిళ మృతి

నిజామాబాద్‌ : జిల్లాలోని కామారెడ్డి పట్టణ ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ మృతి చెందింది. బిక్కనూర్‌కు చెందిన రాజశ్రీకి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తుండగా వికటించి మృతిచెందింది. …

నందిగామలో వ్యక్తి ఆత్మహత్య

నవీపేట, జనంసాక్షి: మండలంలోని నందిగామ గ్రామంలో నాగన్న(35) ఇంటిలోని దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై సుధాకర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. …

ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు

మాక్లూరు: మండలంలోని కృష్ణానగర్‌లో గురువారం తెల్లవారుజామున ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్మి (48) ఇంట్లోకి చొరబడి ఆమెను కిరాతకంగా హతమార్చారు. …

సిలెండరు లీకై పెంకుటిల్లు దగ్థం

నవీపేట : నవీపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం సిలెండరు లీకై బ్రహ్మయ్యకు చెందిన పెంకుటిల్లు దగ్థమైంది. పైపు లీకేజీ గమనించకుండా స్టౌ వెలిగించటంతో ఒక్కసారిగా మంటలు …

అక్రమ కలప పట్టివేత

రూ.35 వేల విలువ గల 7సైకిళ్లు సాధీనం బయ్యారం రూరల్‌, ఏప్రిల్‌15(జనంసాక్షి): మండలంలోని అడవుల్లో ఉన్న కలపను అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిని అటవీశాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. …

మాజీ కౌన్సిలర్లతో ఆర్డీవో సమావేశం

బోధన్‌పట్టణం: పట్టణంలో వేసవిలో నీటి ఎద్దడిపై ఆర్డీవో మోహన్‌రెడ్డి మాజీ కౌన్సిలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. వార్డులవారీగా నెలకొన్న తాగునీటి సమస్యలపై ఆయన ఆరాతీశారు.

ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్‌

బోధన్‌పట్టణం:స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రుల సమస్యయ అధికారిణి డాక్టర్‌ తులసీబాయి సోమవారం సందర్శంచారు. రూ.10లక్షలతో నిర్మిస్తున్న ఆరోగ్య వార్డు పనులను పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు.

తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్ల పరిశీలన

ఆర్మూర్‌: మండలంలోని పెర్కిట్‌ గ్రామంలో ఈ నెల 27న జరగనున్న తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణ ఏర్పాట్లను నిర్వాహక కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి …