నిజామాబాద్

ప్రైవేట్‌ హోటల్‌ ప్రారంభించిన మంత్రులు

కామారెడ్డి,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కామారెడ్డిలో ఓ ప్రైవేటు హోటల్‌ను మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ …

24 గంటల వ్యవసాయ విద్యుత్‌ ఓ విప్లవం

ప్రాజెక్టులను అడ్డుకోవడం తగదన్న పోచారం కామారెడ్డి,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తామని ఇచ్చిన హావిూ నిలబెట్టుకోవడమే గాకుండా అంతరాయం లేకుండా సాగిస్తున్న సిఎం కెసిఆర్‌ …

సేంద్రియ ఎరువులతో చీడపీడలు దూరం

నిజామాబాద్‌,ఆగస్టు13(జ‌నం సాక్షి): రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితీ చీడపీడల బాధ కూడా ఉండదని వ్యవసాయాధికారులు అన్నారు.ఎప్పటికైనా సేంద్రీయ ఎరువులే మేలన్నారు. …

నిజామాబాద్‌ నగర మాజీ మేయర్ సంజయ్‌ అరెస్టు

నిజామాబాద్‌(జ‌నం సాక్షి) : లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిజామాబాద్‌ నగర మాజీ మేయర్, డీఎస్‌ కుమారుడు సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా …

డిఎస్‌ తనయుడు సంజయ్‌పై మరో కేసునమోదు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటికి నోటీసులు అంటింపు నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ కుమారుడు …

కల్కి చెరువులో చేపలు వదిలిన పోచారం

కామారెడ్డి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): బాన్సువాడ పట్టణానికి సవిూపంలోని కల్కి చెరువులో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ చేప పిల్లలను ప్రభుత్వం వంద …

రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

కాంగ్రెస్‌ నేతలు విమర్శలు మానుకోవాలి: ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రైతులకు అండగా నిలబడి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టెందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ నడుం బిగించారని అర్బన్‌ ఎమ్మెల్యే …

12న కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలోని బాల, బాలికలను అండర్‌20 విభాగంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంద్యాల లింగయ్య బుధవారం ఒక ప్రకటనలో …

చేపల పెంపకాన్ని పరిశీలించిన మత్స్యశాఖ అధికారులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ముక్కాల్‌ మండలం రెంజర్లలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రాయితీపై కేజ్‌ కల్చర్‌ పద్ధతిలో పెంచుతున్న చేపలను బుధవారం మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయం డిప్యూటీ డైరెర్టర్‌ లక్ష్మీనారాయణ …

పల్లె నిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. వాడవాడలా కలియ …

తాజావార్తలు