నిజామాబాద్

చలివేంద్ర ప్రారంభం

బాన్సువాడ పట్టణం: జహీరాబాద్‌ పార్లమెంట్‌ తెదేపా ఇన్‌ఛార్జ్‌ మదన్‌మోహన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నియోజకవర్గ బాధ్యులు బద్యానాయక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మదన్‌మోహన్‌గారి సహకారంతో …

నష్టంపరిహారం చెల్లించకుంటే సీఎం సభను అడ్డుకుంటాం

నవీపేట గ్రామీణం: జిల్లాలో వడగళ్ల వానకు దెబ్బతిన్న వరికి నష్టపరిహారం చెల్లించాలని లేదంటే ఈనెల జిల్లాలో సీఎం నిర్వహించే సభను అడ్డుకుంటామని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి …

అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి

నవీపేట గ్రామీణం: రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అభంగపట్నం. …

అంబేద్కర్‌ బాటలో యువత నడవాలి

బీర్కూర్‌ గ్రామీణం: భారతరత్న డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ మహోన్నత వ్యక్తి అని ఆయన సూచించిన బాటలో యువత నడవాలని మండలంలోని దుర్కి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎ.మోహన్‌ అన్నారు. …

రోడ్డు నిర్మాణానికి రూ.1.18 కోట్లు మంజూరు

సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోడు గ్రామ పరిధిలోని బోడగుట్టపై వెలిసిన అన్నపూర్ణ దేవి ఆలయం వరకు సీసీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.18 కోట్లు మంజూరు చేసిందని …

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న తెదేపా నాయకులు

సిరికొండ: మండలంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నందున ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని తెదేపా నాయకులు కోరారు. ఆ పార్టీ జిల్లా నాయకులు చల్లా రాజారెడ్డి, బేగం …

కిట్స్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు

నిజామాబాద్‌: ఇల్లాలోని మూడు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులు సందడి చేశారు. ఫ్రెషర్స్‌, ఫేర్‌వెల్‌, ఫ్యాషన్‌ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజామాబాద్‌ నగరంలోని కిట్స్‌ కళాశాలలో ఫ్యాషన్‌ షోతో …

ఈనెల12న ఇందిరమ్మ కలలు గ్రామసభలు

నవీపేట గ్రామీణం: మండలంలో ఈనెల 12నుంచి 29వరకు ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ నారాయణ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికపై జరిగే …

తెరాస రాస్తారోకో

బాన్సువాడ పట్టణం: ఆదిలాబాద్‌ జిల్లాలో అంబేద్కర్‌ మెడలో చెప్పుల దండకు నిరసనగా బాన్సువాడలో తెరాస నాయకులు ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. …

అకాల వర్షంతో పంటకు తీవ్ర నష్టం

రెంజల్‌: మండలంలో ఈ తెల్లవారుజామున బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో చేతికోచ్చే పంటలు నేలపాలయ్యాయి. మరో వారం రోజుల్లోపు కోతకొచ్చే వరి ధాన్యం ఈదురుగాలులకు యాభై …