నిజామాబాద్

పిడుగు పడి ముగ్గురి మృతి

నిజామాబాద్‌: జిల్లాలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పిట్లం మండలం చిల్లర్లిలో గొర్రె నారాయణ, బిచ్కుంద మండలం మిషన్‌కల్లాలిలో రేణుక, గుండెకల్లూరులో భూంగోండా …

అక్బరుద్దీన్‌కు బెయిల్‌ మంజూరు చేసిన నిజామాబాద్‌ కోర్టు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు నిజామాబాద్‌ న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 10 వేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో అక్బరుద్దీన్‌కు బెయిల్‌ …

అక్బరుద్దీన్‌ బెయిల్‌పై తీర్పు రేపు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నిజామాబాద్‌ న్యాయస్థానంలో ఈరోజు వాదనలు పూర్తయ్యాయి. దీనిపై తీర్పును న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

అక్బరుద్దీన్‌ స్వరనమూనా సేకరణ పూర్తి : రిమాండ్‌ పోడిగింపు

నిజామాబాద్‌: న్యాయమూర్తి సమక్షంలో అధికారులు ఐదు నిమిషాల పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ స్వర నమూనా సేకరించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్‌కు ఈ నెల 26 …

అక్బరుద్దీనను నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అంతకుముందు ఆయన్ను ఆదిలాబాద్‌ జిల్లా కారాగారం నుంచి నిజామబాద్‌కు తరలించారు. వివాదాస్పద …

నిజామాబాద్‌కు అక్బరుద్దీన్‌ తరలింపు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దాన్‌ను ఆదిలాబాద్‌ జిల్లా కారాగారం నుంచి నిజామాబాద్‌కు తరలించారు. వివాదాస్పద ప్రసంగం విషయంలో అక్బర్‌ స్వర సమూనాను పోలీసులు …

అక్బరుద్దీన్‌కు రిమాండ్‌ పొడిగింపు

నిజామాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి నిజామాబాద్‌ కోర్టు విధించిన రిమాండ్‌ ఈరోజుతో ముగిసింది. దాంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అక్బరుద్దీన్‌కు ఈ నెల …

ఇసుక రవాణా చేస్తున్న 100 టిప్పర్లు పట్టివేత

నిజామాబాద్‌: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 100 టిప్పర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం నీలకందుకుర్తిలో ఇసుక అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు …

కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తల మథ్య ఘర్షణ

నిజామాబాద్‌: జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల సహకార సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌, వైకాపా వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

చైర్మన్‌గా రాజీరెడ్డి నాలుగోసారి ఎన్నిక

నిజామాబాద్‌, జనవరి 31 (): నిజామాబాద్‌ సహకార సంఘం అధ్యక్షుడిగా వరుసగా  నాలుగోసారి కాంగ్రెస్‌ నాయకుడు ఎ.రాజీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో మొదటి విడతగా జరిగిన సహకార …