నిజామాబాద్

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

నిజామాబాద్‌ : నిజమాబాద్‌ జిల్లాలోని అర్సపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. …

పోలీసుల అధికారులతో ఐజీ సమీక్ష

కామారెడ్డి: కామారెడ్డి పోలీసు కార్యాలయంలో ఐజీ రాజీవ్‌ రతన్‌పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో …

పోలీసుల అధికారులతో ఐజీ సమీక్ష

కామారెడ్డి: కామారెడ్డి పోలీసు కార్యాలయంలో ఐజీ రాజీవ్‌ రతన్‌పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో …

శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు

బీర్‌కూర్‌ రూరల్‌: గ్రామంలో అల్లర్లకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని బాన్సువాడ గ్రామీణ ప్రకాష్‌ సీఐ ప్రకాష్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం బీర్‌కూర్‌ మండలం దుర్కి గ్రామంలో …

ప్రజల వద్దకు పురపాలన

బోధన్‌ పట్టణం : ప్రజల వద్దకు పురపాలన కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులను వార్డుల్లోనే పరిష్కరించనున్నారు. …

24న జిల్లా ఆర్యవైశ్య ఎన్నికలు

బెల్లంపల్లిటౌన్‌, న్యూస్‌టుడే: ఈ నెల 24న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు బెల్లంపల్లిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.విద్యాసాగర్‌, …

23న ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశం

ఆదిలాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని కాగజ్‌నగర్‌, మంచిర్యాల డివిజన్ల ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశాలను ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. …

కొండాపూర్‌లో ఎక్సైజ్‌ పోలీసుల దాడి

సిరికొండ: మండలంలోని కొండాపూర్‌ గ్రామంలో బట్టు వాస్య ఇంటి పై ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం దాడి చేశారు. అతని వద్ద ఉన్న 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం …

నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు తెరాస మద్దతు

నిజామాబాద్‌: నిజామాబాద్‌ డీసీఎంఎన్‌ ఎన్నికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఒప్పందం ప్రకారం వైకాపాకు మద్దతివ్వాల్సిన తెరాస చివరి నిమిషంలో తమ అభిప్రాయాన్ని మార్చుకుంది. వైకాపాకు మద్దతివ్వకుండా కాంగ్రెస్‌తో …

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి : కవిత

నిజామాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమానికి మేధావుల మద్దతు ఉందని తెలియజేయడానికి ఎమ్మెల్సీ …