నిజామాబాద్

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షునిగా మాడ్యురో ప్రమాణం

కారకన్‌ : వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న మాడ్యురోను తన రాజకీయ …

మహిళలు చట్టాలను ఉపయోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: ఇంటా బయటా వచ్చే సమస్యలను మహిళలు నిర్భయంగా ఎదుర్కొని తమ సత్తా చాటాలని ఐసీడీఎన్‌ మండల పర్యవేక్షక్షురాలు ప్రమీల పేర్కొన్నారు. నవీపేట ఎంపీడీఓ కార్యాలయంలో …

నిజాంసాగర్‌ కాలువ తూముల ధ్వంసం

నిజామాబాద్‌: మక్లూరు మండలం గాలిబ్‌నగర్‌ వద్ద నిజాంసాగర్‌ కాలువ తూములను దుండగులు ధ్వంసం చేశారు.ఐదు తూములను ధ్వంసం చేసి షట్టర్లు, సామగ్రి ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని …

ఆడపిల్లలను ధైర్యవంతులుగా తయారు చేయాలి

సిరికొండ: తల్లిదండ్రులు తమ పెంపకంలో ఆడపిల్లలకు ధైర్యం నూరిపోయాలని ప్రగతి శీల మహిళాసంఘం జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవంలో భాగంగా మంగళవారం …

ఓన్నాదిపేట్‌లో దొంగతనం

సిరికొండ: మండలంలోని ఓన్నాది పేటలో ఆదివారం రాత్రి రెండు కిరాణ దుకాణాలు, బార్బర్‌ దుకాణంలో దొంగతనాలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణాల తాళాలు పగుటకొట్టి దొంగతనానికి …

తెదేపా నాయకుల రాస్తారోకో

సిరికొండ: మహరాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరును నిరసిస్తూ తెదేపా నాయకులు సోమవారం సిరికొండలో రాస్తారోకో నిర్వహించారు. ఈ …

విద్యుత్‌ ఉపకేంద్రం ముట్టడి

సిరికొండ: మండలంలోని పొన్నాజిపేట్‌ గ్రామంలో రైతులు విద్యుత్‌కోతలను నిరసిస్తూ 33/11 కెవిఏ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని  ముట్టడించారు. గత నాలుగైదు రోజులుగా వ్యవసాయానికి త్రీ ఫెజ్‌ విద్యుత్తును మూడు. …

పురుగుల మందు తాగి ఒకరి మృతి

నాగిరెడ్డిపేట: మండలంలోని జప్తి జాంకంపల్లి గ్రామ శివారులో మజిదేవుని గడ్డ తండాకు చెందిన రమావత్‌ గోప్యా (26) శనివారం ఉదయం పురుగుల మందు తాగి మృతి చెందినట్లు …

రెండు మిద్దె ఇళ్లు దగ్థం

నాగిరెడ్డిపేట: మండలంలోని జలాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన చేవెళ్ల కిష్టాగౌడ్‌, చెవెళ్ల శంకర్‌ గౌడ్‌లకు చెందిన మిద్దె ఇళ్ల శనివారం తెల్లవారు జామున విద్యుదాఘాతంతో దగ్థమయ్యాయి. ప్రమాదంలో …

దాచిన కలప పట్టివేత

సిరికొండ: మండల కేంద్రంలోని లింగారెడ్డి అనే రైతు కొట్టంలో అక్రమంగా దాచిన కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. రూ2 లక్షల విలువైన 150 టేకు దుంగలను స్వాధీనం …