నిజామాబాద్

ఇక వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే: డిసిసి

నిజామాబాద్‌,మే25(జ‌నంసాక్షి): 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని డిసీసీ అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వస్తే.. నిరుద్యోగులకు రూ.3వేలు చొప్పున …

నిజాం సాగర్‌ ఆయకట్టు పరిరక్షణకు చర్యలు

నిజామాబాద్‌,మే25(జ‌నంసాక్షి): గోదావరి ఉపనది మంజీరా నదిపై 1930లో నిజాం రాజులు నిజాం సాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. ఈ మధ్య దీనిలోకి నీరు రాకపోవడంతో రైతులు ఏటా ఆందోళనలు …

ధాన్యం తరలింపునకు చర్యలు

నిజామాబాద్‌,మే24(జ‌నం సాక్షి): ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ప్రతి రోజు ధాన్యాన్ని తరలించేలా చూస్తానని జెసి  హావిూ ఇచ్చారు. రోహిణికార్తె దగ్గర పడిందని ఈ …

భోజన ఏజెన్సీలకు అడ్వాన్స్‌గా నిధులు

నిజామాబాద్‌,మే24(జ‌నం సాక్షి): భోజన ఏజెన్సలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వచ్చే ఏడాదికి సంబంధించిన మధ్యాహ్న భోజనం నిధులు ముందుగానే విడుదల చేయడంతో ఏజెన్సీల నిర్వాహకులు హర్షం …

దొంగలనుకుని కూలీలపై దాడి

చికిత్స పొందుతూ ఒకరు మృతి నిజామాబాద్‌,మే23( జ‌నం సాక్షి):  నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం చేంగల్‌ గ్రామ శివారులో ఇద్దరు గిరిజనులు దేడావత్‌ లాలు, దేవ్యానాయక్‌ను దొంగలుగా …

తప్పుదోవ పట్టిస్తున్న సోషల్‌ విూడియా మెసేజ్‌లు

సమాచారం తెలుసుకోకుండా షేర్‌ చేయొద్దన్న పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక కామారెడ్డి,మే23( జ‌నం సాక్షి):  సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల్లో నిజానిజాలు తెలుసుకోకుండా షేర్‌ చేసి …

స్వచ్ఛ బాన్సువాడగా మార్చాలి

– పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి – బాన్సువాడలో చెత్తసేకరణ ట్రాలీలను ప్రారంభించిన మంత్రి కామారెడ్డి, మే19( …

గర్భిణులకు అమ్మ ఒడిపై ప్రచారం

నిజామాబాద్‌,మే19(జ‌నం సాక్షి):  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని విజయవంతానికి అధికారులంతా కృషి చేసి, జిల్లాకు పేరుతేవాలని వైద్యాధికారులు అన్నారు.  గ్రావిూణ ప్రాంతాల్లోని పేదలకు …

జాతీయ పార్టీలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది

– ఆపార్టీలకు పూర్తి మెజార్టీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు – రైతుబంధుతో దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తుంది – రైతులకు అన్నివిధాల కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారు …

ఉత్సాహాన్ని నింపుతున్న జవహర్‌ బాలభవన్‌  

చిన్నారులకు ప్రత్యేక శిక్షణ నిజమాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): జిల్లా కేంద్రంలో ఉన్న జవహార్‌ బాల భవన్‌ శిక్షణ చిన్నారులకు  కొత్త  ఉత్పాహాన్ని ఇస్తోంది. 40ఏళ్ల నుంచి జిల్లా …

తాజావార్తలు