నిజామాబాద్

మధుయాష్కిగౌడ్‌ రాజీనామా చేయాలి తెలంగాణ ఎంపిలు

నిజామాబాద్‌, జనవరి 31 (ఎపిఇఎంఎస్‌): తెలంగాణకై రాజీనామా చేయని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కిగౌడ్‌ దిష్టిబొమ్మను గురు వారం  ధర్నాచౌక్‌ ఎదుట తెలంగాణ జెఎసి జిల్లా నాయకులు …

సహకార సంఘాల ఎన్నికలలో గట్టి బందోబస్తు

నిజామాబాద్‌, జనవరి 31 (): మొదటి విడత సహకార సంఘాల ఎన్నికలు గురువారం జిల్లాలో ప్రశాంతగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా పోలీసులు గట్టి బందోబస్తు …

సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 30 (): ఈనెల 31న జిల్లాలోని 61 సహకార సంఘాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నందున స్థానిక ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన …

నేడు సహకార ఎన్నికలు… పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది

నిజామాబాద్‌, జనవరి 30 (): మొదటి విడత సహకార సంఘాల ఎన్నికలకు జిల్లా అధికార పోలీసు యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారంనాడు జరిగే మొదటి విడత …

అక్బరుద్దీన్‌కు రెండురోజుల కస్టడీ

నిజామాబాద్‌, జనవరి 30 (): మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీపై దాఖలైన పిటి వారెంట్‌పై కస్టడీ కోరిన పోలీసులకు బుధవారం జిల్లా జడ్జి …

విలేకరి ఆత్మహత్యపై జేఏసీ నాయకుల మౌన ప్రదర్శన

నిజామాబాద్‌, జనవరి 30 (): నల్గొండ జిల్లా భువనగిరిలో తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడిన రాములనే విలేకరికి జేఏసీ నాయకులు నివాళులర్పించారు. బుధవారం ధర్నాచౌక్‌లో జేఏసీ నాయకులు …

కాంగ్రెస్‌ భవన్‌ ఎదుట ఉద్రిక్తత

నిజామాబాద్‌, జనవరి 30 (): రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి పాల్పడుతున్న పిడిఎస్‌యు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో జరిగింది. తెలంగాణకు వ్యతిరేక …

చోరీకి యత్నించి దుకాణానికి నిప్పు

నవీపేట : నిజామాబాద్‌ జిల్లా నవీపేటలోని రామనాధం ఎరువుల దుకాణంలో దుండగులు చోరీకి యత్నించి నిప్పు పెట్టారు. నిన్న రాత్రి తలుపులు పగలగొట్టి దుకాణంలోకి దొంగలు ప్రవేశించారు. …

ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ రాస్తారోకో

నిజామాబాద్‌, జనవరి 29 (): తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట పిడిఎస్‌యు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. …

తెలంగాణకు కేంద్రప్రభుత్వం మళ్లీ మోసం

నిజామాబాద్‌, జనవరి 29 (): తెలంగాణకై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని ఆరోపిస్తూ నగరంలోని బస్టాండ్‌ ఎదుట మంగళవారం ఎబివిపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ శవయాత్ర …