నిజామాబాద్

లాఠీచార్జిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్సీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 : ప్రజా సమస్యలపై మంగళవారంనాడు  సిపిఎం ఆధ్వర్యంలో  నిజామాబాద్‌లో తలపెట్టిన చలో కలెక్టరేట్‌ పాదయాత్రపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని సిపిఎం కేంద్ర …

పెరిగిపోతున్న వీధికుక్కల బెడద గాయాల పాలవుతున్న ప్రజలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 : కుక్కలు బాబోయ్‌ కుక్కలు…జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా, ఏపట్టణంలో చూసినా ఇదే మాట. వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరిగిపోతుంది. దీంతో …

10వ తరగతి విద్యార్థులకు స్పెషల్‌ టెస్టుల నిర్వహణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11: జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థుల కొరకు జిల్లా విద్యాశాఖ 2012-13 సంవత్సరానికి గాను మూడు, నాలుగు స్పెషల్‌ టెస్టులను …

14న ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటి సర్వసభ్య సమావేశం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11): జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ సర్వసభ్య సమావేశం ఈ నెల 14న ఉదయం 11 గంటలకు జరుగనుందని ఆ సోసైటీ కార్యదర్శి తులసీబాయి …

టీఆర్‌ఎస్‌ అర్బన్‌ ఇన్‌చార్జ్‌గా లక్ష్మీనరసయ్య

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 : నిజామాబాద్‌ అర్బన్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తనకు అప్పగించిన  కేసిఆర్‌ నమ్మకాన్ని వమ్ము చేయనని పార్టీలో చేరిన లక్ష్మీనరసయ్య వెల్లడించారు. మంగళవారం స్థానిక …

కలెక్టరేట్‌ ముట్టడిలో సీపీఎం నాయకుల అరెస్టు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 : ప్రజాసమస్యల పరిష్కారానికి సీపీఎం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు  లాఠీ చార్జ్‌ చేశారు. లాఠీ చార్జ్‌లో సీపీఎం నాయకులు వీరయ్యతోపాటు …

రైతులందరికీ వృత్తిపరికరాలు పంపిణీ చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న  రైతు మేళాలో రైతులకు వృత్తిపరికరాల పంపిణికీ రూ. 14.89 లక్షలు మంజూరు చేశారని, అయితే ఈ …

21 నుంచి చెస్‌ పోటీలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : మండలంలోని ఆరవ తరగతి పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల 21,22 తేదీల్లో మండల స్థాయి చెస్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు చైతన్య …

11న పశువైద్య శిబిరం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 :  మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో ఈ నెల 11న పశువైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సాయరెడ్డి తెలిపారు. …

ఆరుతడి పంటల సాగుపై అవగాహన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : రబీలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు గాను మండలంలో 11 నుంచి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారి రవీందర్‌ తెలిపారు. …