నిజామాబాద్

రైతులందరికీ వృత్తిపరికరాలు పంపిణీ చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న  రైతు మేళాలో రైతులకు వృత్తిపరికరాల పంపిణికీ రూ. 14.89 లక్షలు మంజూరు చేశారని, అయితే ఈ …

21 నుంచి చెస్‌ పోటీలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : మండలంలోని ఆరవ తరగతి పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల 21,22 తేదీల్లో మండల స్థాయి చెస్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు చైతన్య …

11న పశువైద్య శిబిరం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 :  మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో ఈ నెల 11న పశువైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సాయరెడ్డి తెలిపారు. …

ఆరుతడి పంటల సాగుపై అవగాహన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : రబీలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు గాను మండలంలో 11 నుంచి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారి రవీందర్‌ తెలిపారు. …

రైతులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి పట్టాభూమి ఉన్న రైతులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ ఛైర్మన్‌ శివప్ప పటేల్‌ …

క్రీడలు ఆరోగ్యానికి దోహదం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8   క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని జిల్లా యువజన సంక్షేమాధికారి డి.సాయిలు అన్నారు. క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. …

వంద నిమిషాలు సాగిన అలెగ్జాండర్‌ సాంఘిక నాటిక

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8:  భారత దేశ నాటక రంగ చరిత్రలోనే కాక ప్రపంచంలోనే ఇంత వరకు ఎవ్వరు చేయని వంద నిమిషాలపాటు ఒకే పాత్రగల అలెగ్జాండర్‌ సాంఘీక …

ఆయుర్వేదం ఉపయోగించుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 :  ఆయుర్వేద వైద్యాన్ని ఉపయోగించుకుని ఆయురారోగ్యాలతో ప్రజలు ఉండాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని నాందేవ్‌వాడ శాంతి కేరళీయ …

తెలంగాణ కోసం అఖిల పక్షం అవసరం లేదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 :  తెలంగాణ కోసం అఖిల పక్షం అవసరం లేదని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ తన నిజాయితీని నిరూపించుకోవాలని నిజామాబాద్‌ అర్బన్‌ …

మహాసభలు వాయిదా వేసైనా అఖిలపక్షం నిర్వహించాలి

నిజామాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలను వాయిదా వేసైనా ఈనెల 28న అఖిలపక్షం నిర్వహించాలని ఐకాస ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ,పీసీసీ అధ్యక్షుడు …

తాజావార్తలు