నిజామాబాద్

రైతులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి పట్టాభూమి ఉన్న రైతులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ ఛైర్మన్‌ శివప్ప పటేల్‌ …

క్రీడలు ఆరోగ్యానికి దోహదం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8   క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని జిల్లా యువజన సంక్షేమాధికారి డి.సాయిలు అన్నారు. క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. …

వంద నిమిషాలు సాగిన అలెగ్జాండర్‌ సాంఘిక నాటిక

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8:  భారత దేశ నాటక రంగ చరిత్రలోనే కాక ప్రపంచంలోనే ఇంత వరకు ఎవ్వరు చేయని వంద నిమిషాలపాటు ఒకే పాత్రగల అలెగ్జాండర్‌ సాంఘీక …

ఆయుర్వేదం ఉపయోగించుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 :  ఆయుర్వేద వైద్యాన్ని ఉపయోగించుకుని ఆయురారోగ్యాలతో ప్రజలు ఉండాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని నాందేవ్‌వాడ శాంతి కేరళీయ …

తెలంగాణ కోసం అఖిల పక్షం అవసరం లేదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 :  తెలంగాణ కోసం అఖిల పక్షం అవసరం లేదని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ తన నిజాయితీని నిరూపించుకోవాలని నిజామాబాద్‌ అర్బన్‌ …

మహాసభలు వాయిదా వేసైనా అఖిలపక్షం నిర్వహించాలి

నిజామాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలను వాయిదా వేసైనా ఈనెల 28న అఖిలపక్షం నిర్వహించాలని ఐకాస ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ,పీసీసీ అధ్యక్షుడు …

ముందస్తు బంద్‌కు పోలీస్‌ అధికారుల అనుమతి పొందాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7: జిల్లాలో విద్యాసంస్థల బందుకు పిలుపును ఇచ్చే రాజకీయపార్టీలు విద్యార్థి సంఘాల నాయకులు ముందుగా పోలీసు శాఖ అనుమతిని పొందాలని జిల్లా ఎస్పీ విక్రం …

రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7  రాష్ట్రప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. బోధన్‌ నియోజకవర్గంలోని రెంజల్‌ మండలంలో …

10న జిల్లాకు కేసీఆర్‌ రాక

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 : ఈ నెల10న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి వెల్లడించారు. శుక్రవారం స్థానిక …

బంద్‌ల నుంచి విద్యా సంస్థలను మినహాయించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 :  బంద్‌ల నుంచి విద్యా సంస్థలను మినహాయించాలని ప్రైవేట్‌ రికగ్నయిజ్‌డ్‌ పాఠశాలల యాజమాన్యం సంఘం కోరింది. శుక్రవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన …