నిజామాబాద్

జనవరి 19న హైదరాబాద్‌లో మహాధర్నా

సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ నిజామాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ విషయంలో ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ …

విద్యుదాఘాతంతో యువరైతు మృతి

బాన్సువాడ  : విద్యుదాఘాతంతో ఓ యువరైతు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మండలం గుడిమి గ్రామంలో చోటుచేసుకుంది. ఉప్పడి జగన్‌ (22) అనే రైతు …

పర్యావరణ పరిరక్షణకు సైకిల్‌ యాత్ర

నిజామాబాద్‌, జనవరి 4 (): పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని  కోరుతూ నిజామాబాద్‌ నగరంలో పాదయాత్ర నిర్వహిస్తున్నానని జనవికాస్‌ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు …

అంధులకు ప్రభుత్వం చేయూత

నిజామాబాద్‌, జనవరి 4 (): అంధులకు లూయీ బ్రెయిలీ ఆదర్శనీయుడని నిజామాబాద్‌ అదనపుజెసి శ్రీరాంరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక న్యూ అంబేద్కర్‌ భవన్‌లో బ్రెయిలీ 204వ జన్మదిన …

నెలలోగా తెలంగాణ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం

నిజామాబాద్‌, జనవరి 4 ( నెలలోపు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం …

ఓవైసీ వ్యాఖ్యలకు నిరసనగా

– న్యాయవాదులు విధులు బహిష్కరణ నిజామాబాద్‌, జనవరి 4 (): ఎంఎఐఎ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖలకు నిరసనగా శుక్రవారం నాడు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. …

1500 కిలోమీటర్లకు చేరిన బాబు పాదయాత్ర

నిజామాబాద్‌, జనవరి 4 (): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర 1500 కిలో మీటర్లు దాటిందని ఈ యాత్రను విజయవంతం …

అంతర్జాతీయ సెమినార్‌లో హస్నత్‌

నిజామాబాద్‌, జనవరి 4 (): పట్టణంలోని టేకి మసీద్‌ ప్రాంతానికి చెందిన హస్నత్‌ గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 14, 15 ,16 తేదీల్లో నిర్వహించిన …

సమస్యలకు….ఎస్‌మ్మెస్‌ చేయండి

నిజామాబాద్‌, జనవరి 4 (): పోలీసు స్టేషన్లలో ప్రజల సమస్యలు పరిష్కారం కాని పక్షంలో నేరుగా తనకు ఎస్సెమ్మెస్‌ చేయాలని ఎస్పీ విక్రమ్‌ జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. …

20న బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె

నిజామాబాద్‌, జనవరి 4 (): బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్టు సవరించే ప్రతిపాదనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల  20న చేపట్టనున్న సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో బ్యాంకులు …

తాజావార్తలు