నిజామాబాద్

పల్లెపల్లెకు తెలుగుదేశం : టీడీఎల్పీ నిర్ణయం

నిజామాబాద్‌ : పల్లెపల్లెకు తెలుగుదేశం పేరిట మరో 10 నుంచి 15 రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం (టీడీఎల్పీ) సోమవారం తీర్మాణం చేసింద. …

నేడు నిజామాబాద్‌లో టీడీఎల్పీ సమావేశం

నిజామాబాద్‌: ఈ రోజు నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం …

4న బూత్‌లెవల్‌ నాయకులకు శిక్షణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 : డిసెంబర్‌ 4వ తేదీన బాన్సువాడ నియోజకవర్గంలోని యువజన కాంగ్రెస్‌ బూత్‌లెవల్‌ నాయకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు యువజన కాంగ్రెస్‌ బాన్సువాడ నియోజకవర్గ అధ్యక్షుడు …

14న జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ నిజామాబాద్‌ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం డిసెంబర్‌ 14ఉదయం 11 గంటలకు జరుగుతుందని కార్యదర్శి బి.తులసి బాయి ఒక …

విశేష సేవలందించిన నారాయణకు సన్మానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1): రాష్ట్ర ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ పని చేసి పదవి విరమణ చేసిన జె.నారాయణకు జిల్లా అంబేద్కర్‌ సంఘం ఆద్వర్యంలో సన్మానసభను నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్‌ సంఘం …

గ్యాస్‌ సిలిండర్ల సబ్సిడీ కోతకు నిరసనగా హాస్టల్‌ విద్యార్థుల ఆందోళన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1: గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీ కోతకు నిరసనగా శనివారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి …

పావలా వడ్డీ పథకం సక్రమంగా అమలుకావడం లేదు : చంద్రబాబు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర జిల్లాలో నాల్గవ రోజుకు చేరుకుంది. ఆయన శనివారం బీర్కూర్‌ …

ఎస్సీ, ఎస్టీ నిధులు మళ్లించకుండా నిషేధించాలి

రాజకీయ లబ్ధికోసమే చట్టబద్దత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు …

ఉప ప్రణాళిక పై ఓయూలో విద్యార్థుల హర్షం

హైదారాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలన్న అసెంబ్లీ తీర్మానంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రణాళిక తయారీలో కీలకపాత్ర పోషించిన …

వినూత్న పద్దతిలో బోధననివ్వాలి జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్థు

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు అందిస్తున్నామని, విద్యార్థులకు వినూత్న పద్దతిలో ఉపాధ్యాయులు బోధన చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో బాగా చదువుకుని ఉన్నత …