నిజామాబాద్

నెలలోగా తెలంగాణ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం

నిజామాబాద్‌, జనవరి 4 ( నెలలోపు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం …

ఓవైసీ వ్యాఖ్యలకు నిరసనగా

– న్యాయవాదులు విధులు బహిష్కరణ నిజామాబాద్‌, జనవరి 4 (): ఎంఎఐఎ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖలకు నిరసనగా శుక్రవారం నాడు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. …

1500 కిలోమీటర్లకు చేరిన బాబు పాదయాత్ర

నిజామాబాద్‌, జనవరి 4 (): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర 1500 కిలో మీటర్లు దాటిందని ఈ యాత్రను విజయవంతం …

అంతర్జాతీయ సెమినార్‌లో హస్నత్‌

నిజామాబాద్‌, జనవరి 4 (): పట్టణంలోని టేకి మసీద్‌ ప్రాంతానికి చెందిన హస్నత్‌ గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 14, 15 ,16 తేదీల్లో నిర్వహించిన …

సమస్యలకు….ఎస్‌మ్మెస్‌ చేయండి

నిజామాబాద్‌, జనవరి 4 (): పోలీసు స్టేషన్లలో ప్రజల సమస్యలు పరిష్కారం కాని పక్షంలో నేరుగా తనకు ఎస్సెమ్మెస్‌ చేయాలని ఎస్పీ విక్రమ్‌ జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. …

20న బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె

నిజామాబాద్‌, జనవరి 4 (): బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్టు సవరించే ప్రతిపాదనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల  20న చేపట్టనున్న సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో బ్యాంకులు …

ఇకనుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే…

నిజామాబాద్‌, జనవరి 4 (): ఈ విద్యాసంవత్సరంలో ఉపకారవేతనాల కోసం 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు జెసి శ్రీరాంరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

నిజామాబాద్‌: మధ్యాహ్నం భోజనం వికటించి 29 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన లింగపేట మండలం సజ్జనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. …

ఉద్యోగాలిప్పిస్తానని మోసం

నిజామాబాద్‌: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన ఒక మహిళ పదిమంది యువతులను మోసం చేసింది, నాందేడ్‌లో వంట పనులు ఉన్నాయని చెప్పి ఈ నెల …

బస్సు బోల్తా : 45 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

బిచ్కుంద : నిజామాబాద్‌ జిల్లా కందర్‌పల్లి వద్ద గురువారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న ఓ బస్సు బోల్తాపడింది. ఈ ప్రయాణంలో 45 మంది అయ్యప్పభక్తులు గాయపడ్డారు. …