నిజామాబాద్

అవతరణ దినోత్సవానికిి గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు జారీ గర్హణీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉత్సవాలకు హాజరుకాని ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం గర్హణీయమని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు …

రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ అమ్మకంపై వామపక్షాల విమర్శ

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : విద్యుత్‌ ఉత్పత్తికి ఎన్నో వనరులున్న వాటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటుందని వామపక్ష పార్టీలు …

విద్యార్థుల రాస్తారోకో, ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 9 (): వసతి గృహాలకు సబ్సిడీపై గ్యాస్‌ను అందించాలని కోరుతూ శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌ ఎదుట పిడిఎస్‌యు విద్యార్థులు రాస్తారోకో , ధర్నా …

ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 9 విద్యార్థులు ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని  హైకోర్టు జడ్జి బి.చంద్రకుమార్‌ స్పష్టం చేశారు. కన్న తల్లితండ్రులను, విద్యాబుద్ధులను నేర్పిన గురువులను విద్యార్థులు గౌరవించాలని …

తెలంగాణ కోసం.. సెల్‌టవర్‌ ఎక్కి పోచయ్య హల్‌చల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తో మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డుసభ్యుడు వీరమూర్తి పోచయ్య(50) శుక్రవారం సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌ …

డిఎంహెచ్‌ఓ ఎదుట ఆశావర్కర్ల ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : ఆశావర్కర్లకు జూలై నుంచి చెల్లించాల్సిన పారితోషికాలు టిఎ డిఎలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు జిల్లా సమితి శుక్రవారం డిఎంహెచ్‌ఓ ఎదుట …

లారీ, బస్సు ఢీ… ముగ్గురు మృతి

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : నిజామాబాద్‌ జిల్లా చక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణపాలయ్యారు. …

జనని సురక్ష యోజన పథకం కింద రూ. 1000 గర్భిణీలకు అందించాలి : కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 8  : మార్పు పథకం కింద నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐసిడిఎస్‌. ఐకెపి, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన …

మహిళలు కుటీర పరిశ్రమలపై దృష్టి సారించాలి : స్పీకర్‌ నాదెండ్ల

నిజామాబాద్‌, నవంబర్‌ 6 : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంగళవారం బాల్కొండ …

వీక్లీ మార్కెట్‌లో కూరగాయల విక్రయానికి అనుమతివ్వాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 6 : నగరంలోని వీక్లీబజార్‌లో రోడ్లపై కూరగాయాలు అమ్ముకోవటా నికి అనుమతినివ్వాలని కోరుతూ సిఐటియు ఆద్వర్యంలో మంగళవారం వీక్లీ మార్కెట్‌లో ధర్నా నిర్వహించారు. ఈ …