నిజామాబాద్

సమస్యలు పరిష్కరించాలని హమాలీలు కలెక్టర్‌ వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12  స్వంత గోదాముల నిర్మాణం, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ హమాలీ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ …

ఉద్యమాలతోనే తెలంగాణ సాధన : నాగం

నిజామాబాద్‌, నవంబర్‌ 12  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుందని భరోసాతో తెలంగాణ నగార అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి …

అన్నపూర్ణమ్మ పాదయాత్రకు టి.జేఏసీ మద్దతు నిల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : ఆర్మూర్‌ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ నిర్వహించిన మూడురోజుల పాదయాత్రకు తెలంగాణ రాజకీయ జెఎసి మద్దతు ప్రకటించలేదని జిల్లా జెఎసి చైర్మన్‌ గోపాల్‌శర్మ స్పష్టం …

అవతరణ దినోత్సవానికిి గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు జారీ గర్హణీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉత్సవాలకు హాజరుకాని ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం గర్హణీయమని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు …

రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ అమ్మకంపై వామపక్షాల విమర్శ

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : విద్యుత్‌ ఉత్పత్తికి ఎన్నో వనరులున్న వాటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటుందని వామపక్ష పార్టీలు …

విద్యార్థుల రాస్తారోకో, ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 9 (): వసతి గృహాలకు సబ్సిడీపై గ్యాస్‌ను అందించాలని కోరుతూ శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌ ఎదుట పిడిఎస్‌యు విద్యార్థులు రాస్తారోకో , ధర్నా …

ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 9 విద్యార్థులు ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని  హైకోర్టు జడ్జి బి.చంద్రకుమార్‌ స్పష్టం చేశారు. కన్న తల్లితండ్రులను, విద్యాబుద్ధులను నేర్పిన గురువులను విద్యార్థులు గౌరవించాలని …

తెలంగాణ కోసం.. సెల్‌టవర్‌ ఎక్కి పోచయ్య హల్‌చల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తో మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డుసభ్యుడు వీరమూర్తి పోచయ్య(50) శుక్రవారం సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌ …

డిఎంహెచ్‌ఓ ఎదుట ఆశావర్కర్ల ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : ఆశావర్కర్లకు జూలై నుంచి చెల్లించాల్సిన పారితోషికాలు టిఎ డిఎలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు జిల్లా సమితి శుక్రవారం డిఎంహెచ్‌ఓ ఎదుట …

లారీ, బస్సు ఢీ… ముగ్గురు మృతి

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : నిజామాబాద్‌ జిల్లా చక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణపాలయ్యారు. …

తాజావార్తలు