నిజామాబాద్

నేడు వరల్డ్‌ ప్రెస్‌ డే

నిజామాబాద్‌, నవంబర్‌ 15 : 16న వరల్డ్‌ ప్రెస్‌ డే సందర్భంగా శుక్రవారం ఎపియుడబ్ల్యుజె జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా శాఖాధికారులు తెలిపారు. …

ఎంఐఎం దూరంగా నష్టమేమి లేదు

నిజామాబాద్‌, నవంబర్‌ 15 : ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌ నుంచి వీడిపోవడం నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కిగౌడ్‌ రాజకీయ దుర్దేశంతోనేనని  ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో …

జిల్లా ప్రజలకు ఎస్పీ దుగ్గల్‌ దీపావళి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లా ప్రజలందరికీ ఈ నెల 13న దీపావళి పండుగ సందర్బంగా జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ …

డయల్‌ యువర్‌ ఎస్పీలో 9 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ ఆధ్వర్యంలో సోమవారం డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 …

పండుగ సందర్భంగా పేకాట నిషేధం : ఎస్పీ దుగ్గల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : దీపావళి పండుగ సందర్బంగా పేకాట ఆడడాన్ని జిల్లా వ్యాప్తంగా  నిషేధించడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం …

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ధర్నా …

సమస్యలు పరిష్కరించాలని హమాలీలు కలెక్టర్‌ వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12  స్వంత గోదాముల నిర్మాణం, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ హమాలీ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ …

ఉద్యమాలతోనే తెలంగాణ సాధన : నాగం

నిజామాబాద్‌, నవంబర్‌ 12  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుందని భరోసాతో తెలంగాణ నగార అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి …

అన్నపూర్ణమ్మ పాదయాత్రకు టి.జేఏసీ మద్దతు నిల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : ఆర్మూర్‌ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ నిర్వహించిన మూడురోజుల పాదయాత్రకు తెలంగాణ రాజకీయ జెఎసి మద్దతు ప్రకటించలేదని జిల్లా జెఎసి చైర్మన్‌ గోపాల్‌శర్మ స్పష్టం …

అవతరణ దినోత్సవానికిి గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు జారీ గర్హణీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉత్సవాలకు హాజరుకాని ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం గర్హణీయమని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు …