నిజామాబాద్

సమస్యల పరిష్కారానికి కృషి

నిజామాబాద్‌, నవంబర్‌ 1: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి, పేదల సంక్షేమానికి, మాతా శిశు మరణాల రేటు తగ్గించడానికి, ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి విశేషంగా కృషి చేస్తున్నాయని, రైతులకు లబ్ధి …

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఇందిరాగాంధీ …

రాష్ట్రావతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిద్దాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : గురువారంనాడు ఎపి అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిద్దామని తెలంగాణ జిల్లా జేఏసీ చైర్మన్‌ గోపాలశర్మ, కన్వీనర్లు గంగారాం పిలుపునిచ్చారు. బుధవారం టిఎన్‌జిఓస్‌ …

గ్యాస్‌ కొరతపై కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : సంక్షేమ పథకాలైన అంగన్‌వాడీ కేంద్రాలకు మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు గ్యాస్‌ కోతను విధిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిఐటియు నగర …

సింగూర్‌ జలాలు తరలిస్తే అడ్డుకుంటాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లోపాయికారి ఒప్పందం వల్ల సింగూరు జలాలను అదనంగా తరలించే యత్నాన్ని అడ్డుకుంటామని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, …

కాలం చెల్లిన 34 బస్సుల నిలిపివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31: నిజామాబాద్‌ ఆర్టీసి రీజియన్‌ పరిధిలో కాలంచెల్లిన 34 బస్సులను నిలివివేస్తున్నట్టు ముఖ్య ఛీప్‌ ఇంజనీర్‌ యం.వెంకటేశ్వర్‌ తెలిపారు. బోధన్‌ ఆర్టీసి డిపోను తనీఖి …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : జాతీయ రహాదారి పై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. డిగ్రి సప్టిమెంటరీ పరీక్షలు రాసి ద్విచక్రవాహానంపై వెళుతుండగా జక్రాన్‌పల్లి …

పర్యాటకులను ఆకర్షిస్తున్న పోచారం ప్రాజెక్ట్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌ మండలాల రైతాంగానికి వరప్రదాయినిగా నిలుస్తున్న పోచారం ప్రాజెక్టు పర్యాటకుల మదిని దోచుకుంటుంది. రోజురోజుకూ ప్రాజెక్టు వద్ద సంతరిం చుకుంటున్న …

గల్ఫ్‌బాధితుల విషయంలో మాట మరిచిన ప్రభుత్వంఅప్పుల ఊబిలో గల్ఫ్‌ బాధితులు-ఏజెంట్ల మోసాలకు బలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : ప్రతియేటా ప్రతికూల పరిస్థితులతో దాడి చేస్తున్న ప్రకృతి వికృత రూపానికి పల్లెలు అతలాకుతలం అవుతున్నాయి.ఓసారి అనావృష్టి, మరోసారి అతివృష్టి రూపంలో గ్రామీణులు …

ఐటీఎస్‌ ఉద్యోగులను బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి తొలగించాలి

నిజామాబాద్‌,అక్టోబర్‌ 30:  ఇండియన్‌ టెలికాం సర్వీసు ఉద్యోగులను బిఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి తొలగించాలని కోరుతూ మంగళవారం ఆ శాఖ ఉద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా …