నిజామాబాద్

వైఎస్‌ అవినీతిపై చర్చిండానికి సిద్థం : కవిత

నిజామాబాద్‌: వైకాపా నేత షర్మిలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. తెలంగాణపై ఇప్పటి వరకూ స్పష్టమైన వైఖరి చెప్పకుండా వైకాపా నేతలు ఆడ్డగోలు వాదనలు …

వస్తున్నా మీకోసం తో జిల్లా టిడిపిలో నూతనోత్తేజం

నిజామాబాద్‌, నవంబర్‌ 27: వస్తున్నా మీకోసం యాత్ర పొరుగున ఉన్నా మెదక్‌ జిల్లాలో విజయవంతం కావడంతో ఈ నెల 28న జిల్లాలో ప్రవేశించే చంద్రబాబు పాదయాత్రను విజయవంతం …

‘వస్తున్నా మీ కోసం’ రూట్‌ మ్యాప్‌ ఖరారు

నిజామాబాద్‌, నవంబర్‌ 27 : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ …

నేడు 120 దేవాలయాల్లో మనగుడి

నిజామాబాద్‌, నవంబర్‌ 27 : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లాలో గుర్తించిన 120 దేవాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టిటిడి జిల్లా ఇన్‌చార్జి నాగరాజు తెలిపారు.  …

నగర కమిటీలో అన్ని వర్గాలకు సముచితస్థానం

నిజామాబాద్‌, నవంబర్‌ 27  చురుకైన కార్యకర్తలను నగర కాంగ్రెస్‌ కమిటీలో నియమించామని, ఈ కమిటీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించామని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు …

అంగన్‌వాడీ ఉద్యోగులపై వేధింపులు నిలపాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 26 : అంగన్‌వాడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి  …

డయల్‌ యువర్‌ ఎప్పీకి 18 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 26 : జిల్లా పోలీస్‌ కార్యాయలం నుంచి సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి నుంచి 18 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ …

స్టేప్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం

నిజామాబాద్‌, నవంబర్‌ 26: జిల్లా కేంద్రంలో గల స్టేప్‌ కార్యాలయం అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం తెల్లవారుజామున షార్ట్‌ర్యూట్‌  సంబంవించి కార్యాలయంలోని పైళ్లు, రికార్డులు, ఇతర ముఖ్య పేపర్లు …

మంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం

నిజామాబాద్‌, నవంబర్‌ 24 :రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో మంత్రులు డిఎల్‌.రవీంద్రారెడ్డి రామచంద్రయ్యలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం  తీవ్రంగా ఖండించింది. …

ప్రభుత్వం ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపు

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ చూపడం లేదని టీఎన్జీవో …