నిజామాబాద్

చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా పాదయాత్ర

బాన్సువాడ: టీడీపీ అధినేత చంద్రబాడు పాదయాత్రకు మద్దతుగా బాన్సువాడ టీడీపీ నాయకులు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. మండలంలోని సుమారు 200మంది కార్యకర్తలు బాన్సువాడ పట్టణం నుంచి బీర్కూర్‌ …

కారు ఆటో ఢీ-పదిమందికి తీవ్ర గాయాలు

నవీపేట: మండల పరిధిలోని ఫకీరాబాద్‌ గ్రామ సమీపంలో ఆగివున్న కారును ఆటో ఢీకొన్న ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయినావి. జిల్లా ప్రభుత్వాసుపత్రికి వీరిని తరలించారు.

మహిళా ప్రొఫెసర్‌పై చర్య ఎందుకు తీసుకోరూ?

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 : తెలంగాణ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలని  కోరుతూ స్థానిక కంఠేశ్వర్‌ నగర్‌లో శుక్రవారం నాడు ఎబివిపి రాస్తారోకో చేపట్టింది. ఎబివిపి …

బీడీ కార్మికులకు రూ.1500 ఫించన్‌ ఇవ్వాలిని

జామాబాద్‌, అక్టోబర్‌ 5 :  బీడీ కార్మికులకు నెలకు 1500రూపాయలు ఫించను అందించాలని కోరుతూ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం నాడు లేబర్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ …

వృద్ధుల సంక్షేమం కోసం కృషి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 : ఆఫీసర్స్‌ క్లబ్‌లో ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు వైద్య ఆరోగ్య కాంపును ప్రారంభించి ఏర్పాటు చేసిన సమావేశంలో …

ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 9 నియోజక వర్గాలలోని బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి ప్రస్తుత ఓటరు జాబితాలను పరిశీలించారని, …

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అరెస్ట్‌

నిజామాబాద్‌: హైదరాబాద్‌ వస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును పోలీసులు కామారెడ్డి లో అరెస్టు చేశారు. ఈ రోజ గవర్నర్‌, డీజీపీ, హోంమంత్రులను కలిసేందుకు హైదరాబాద్‌ వస్తున్న  ఎమ్మెల్యేను …

ఇందూరులో ‘ మార్చ్‌’ సన్నాహక కవాతు

నిజామాబాద్‌: సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు సన్నాహక కవాతు ఈ రోజు ఇందూరు నగరంలో జరిగింది. నెహ్రూెపార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అమరవీరుల …

అంతర పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభం

  నాగిరెడ్డీపేట మండలంలొని అత్మకూరు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినఅంతర్‌ పాఠశాలల క్రీడోత్సవాలను శుక్రవారం డిప్యూటి డీఈఓ సాంబశివరావు ప్రారంభించారు. జాతీయ జేండాను ఎగురవేసి విద్యార్థుల నుంచి …

విద్యుత్‌ కోతలకు నిరసనగా రాస్తారోకో-4కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలోని బోధన్‌-హైదరాబాద్‌ రోడ్డుపై విద్యుత్‌ కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకో చేపట్టారు. విద్యుత్‌ సిబ్బంది స్పందించకపోవటంతో 4గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో 4మీటర్ల మేర …

తాజావార్తలు