నిజామాబాద్

గ్యాస్‌ వినియోగదారుల రాస్తారోకో

నవీపేట : హెచ్‌పీ వంటగ్యాస్‌ సిలిండర్లు గతనెల రోజులుగా సరఫరా చేయకపోవడంతో నవీపేలో  వినియోగదారులు ఆందోళనకు దిగారు బాసరా రహదారిపై మహిళలు రాస్తారోకో నిర్వహించిరు పండగ సమయాల్లో …

ఆపదలో రక్తదానం

నిజామాబాద్‌ రక్తదానం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి గొప్ప అవకాశమని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగుల్‌ అన్నారు ఆయన పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమావారం పోలీసు …

నిజామాబాద్‌ నగర శివారులో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

నిజామాబాద్‌: నగర శివారులో గుడిసెల తొలగింపు కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులాంగ్‌వాగు, మాథవనగర్‌ డి-59 కాలువపై పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు శనివారం ప్రారంభమైన సంగతి …

త్వరలో మార్కెట్‌ యార్డ్‌కు ఆన్‌లైన్‌ సేవలు

నిజామాబాద్‌ : స్థానిక మార్కెట్‌ యార్డుట్‌ యార్డులో ఇ టెండర్‌ ద్వారా క్రయవిక్రయలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మార్కెంటింగ్‌ శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు నిజామాబాద్‌ …

ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

దుబ్యాక: స్థానిక పాత ఎంపీడీవో కార్యలయంలో ఐటీఐ కళాశాల ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తామని ఆయన అన్నారు.

పింఛను పెంచాలని ధర్నా

సంగారెడ్డి: పించన్లను పెంచాలని కలెక్టరేట్‌ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగులకు రూ.2500, వృద్దులకు 2000ఫించనివ్లాని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

కోటి బతుకమ్మల ఏర్పాట్ల పరిశీలన

దుబ్బాక: ఈ నెల19న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి బతుకమ్మల ఉత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను మాజి ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరిశీలించారు.

పాఠశాల తనిఖీ చేసిన డీఈవో

సిద్దినేట: సిద్దిపేట ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా విద్యాధికారి రమెశ్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ల్యాబ్‌ పరికరాలను వినియోగించకపోవటంపై సిబ్బంది ఆగ్రహం …

చెరువులో పడి వృద్దురాలి మృతి

నవీపేట: దరియాపూర్‌ కాలనీ సమీపంలోని చెరువులో పడి పందిరి భూమవ్వ(65) అనే వృద్దురాలు మృతి చెందింది. సంఘటనా స్తలికి పోలీసులు చురుకుని మృత దేహాన్ని బయటకు తీశారు. …

నర్శింగ్‌ విద్యార్థుల ర్యాలీ

నిజామాబాద్‌: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఇందూర్‌ న్యూరో సైకియా ట్రిస్ట్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో నర్శింగ్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.