నిజామాబాద్
ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
దుబ్యాక: స్థానిక పాత ఎంపీడీవో కార్యలయంలో ఐటీఐ కళాశాల ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తామని ఆయన అన్నారు.
పింఛను పెంచాలని ధర్నా
సంగారెడ్డి: పించన్లను పెంచాలని కలెక్టరేట్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగులకు రూ.2500, వృద్దులకు 2000ఫించనివ్లాని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
కోటి బతుకమ్మల ఏర్పాట్ల పరిశీలన
దుబ్బాక: ఈ నెల19న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి బతుకమ్మల ఉత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను మాజి ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరిశీలించారు.
నర్శింగ్ విద్యార్థుల ర్యాలీ
నిజామాబాద్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఇందూర్ న్యూరో సైకియా ట్రిస్ట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో నర్శింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు