మహబూబ్ నగర్

*ఆంధ్రుల పాఠశాలలో ఘనంగా జన్మదిన వేడుకలు*

గద్వాల ఆర్ సి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాజీవ్ రెడ్డి జన్మదిన వేడుక సందర్భంగా,జోగులాంబ గద్వాల పట్టణంలోని తన …

లబ్ధిదారులకు నూతన పెన్షన్ పత్రాలు పంపిణీ

ఆత్మ గౌరవంగా బ్రతకాలి ప్రతి నెల కోటి 55 లక్షలు మోటార్ సైకిల్ ర్యాలీ శంకరా పట్నం, జనం సాక్షి, సెప్టెంబర్ 1: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …

మండల ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇవ్వాలి

ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 1 : ఎర్రవల్లి గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా ప్రకటించేందుకు లిఖిత పూర్వంగా స్పష్టమైన హామీ ఇవ్వాలని …

భిక్షాటనతో వీఆర్ఏల నిరసన దీక్షలు —

– తెలకపల్లి అక్షిత ప్రతినిధి తెలకపల్లి వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా భిక్షాటన చేస్తూ నిరసన …

39వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ సెప్టెంబర్ 1 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు గురువారం తహశీల్దార్ …

ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

జనంసాక్షి, వంగూర్: ఉద్యోగ ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటున్న పెన్షన్ రద్దుచేసి నూతన కంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం తీసుక రావడం వల్ల ఉద్యోగి జీవిత …

నర్సాయిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 31 నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామంలో 160 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా …

కొండపల్లి గ్రామ వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ మెంబర్ జర్నలిస్ట్ రాఘవ బంగారు

  జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 31 : గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో ‌నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ …

కొండపల్లి గ్రామ వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ మెంబర్ జర్నలిస్ట్ రాఘవ బంగారు

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 31 : గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో ‌నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ మెంబర్ …

సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినం.

సిపిఎస్ రద్దు కోరుతూ యుఎస్పీసి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగస్టు31(జనంసాక్షి): ఉపాధ్యాయ ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించిన సిపిఎస్-కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు …