-->

మహబూబ్ నగర్

బి జె హెచ్ పి ఎస్ నూతన కమిటీ ఎన్నిక ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు అశ్వ మారెప్ప

అయిజ,ఆగస్టు 22 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా  గద్వాల మండలం అనంతపురం గ్రామం నూతన కమిటీ వేయడం జరిగింది  బేడ బుడగ జంగం హక్కుల పోరాట  …

29వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ ఆగస్టు 22  (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు సోమవారం తహశీల్దార్ …

రేపు బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 : మండలం పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కృష్ణానది తీరాన వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనున్నట్లు ఆలయ …

నడిగడ్డ కు చేరిన షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర….

-జూరాల ప్రాజెక్ట్ ను సందర్శించిన వైఎస్ షర్మిల.. గద్వాల రూరల్ ఆగస్టు 22 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర సోమవారం జూరాల …

బాసర ట్రిపుల్ ఐటీ కి దౌల్తాబాద్ మోడల్ పాఠశాల విద్యార్థులు ఎంపిక…..

దౌల్తాబాద్, ఆగస్టు 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ఇటీవల పదవ తరగతిలో ఉత్తమ మార్కులతో ఉతీర్ణత పొందిన ఎనిమిది మంది విద్యార్థులు …

*మెడికల్ కాలేజ్ భూ నిర్వాసితులకు న్యాయం కోసం బిఎస్పీ కలెక్టరేట్ ముట్టడి*

జనం సాక్షి నాగర్ కర్నూల్ టౌన్ : నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ దళితులు సాగు చేసుకుంటున్న భూమిని సర్వే నంబర్ 237 లో …

: నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్

విఆర్ఎ ల ఆధ్వర్యంలో పే స్కేల్ జాతర. వీఆర్ఏలకు పేస్కేల్,ప్రమోషన్లు కల్పించాలి. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ సెక్రెటరీ జనరల్  ఎస్కే దాదేమియ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు …

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

సీపీఐ మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాసులు జనం సాక్షి, వంగూరు: మండల కేంద్రంలో సోమవారం వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సిపిఐ మండల కార్యదర్శి గడ్డం …

డంపింగ్ యార్డ్ ను తక్షణమే తరలించాలి.

\ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మల్లేబోయిన అంజి యాదవ్ అనంతగిరి ,జనంసాక్షి: మండల పరిధిలోని వెంకట్రాపురం గ్రామ శివారులో కోదాడ మున్సిపాలిటీ వారు ఏర్పాటు …

సింగాయిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 21 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని సింగాయి పల్లి గ్రామంలో శ్రీకృష్ణ  జన్మాష్టమి సందర్భంగా …