మహబూబ్ నగర్

విద్యుత్ ఘాతానికి యువకుడు మృతి

మల్దకల్ ఆగస్టు 21 (జనంసాక్షి) ఐజ మండలం బింగుదొడ్డి గ్రామానికి చెందిన గొల్ల ఈరన్న కుమారుడు అరవింద్ వయస్సు (20) ఆదివారం తాటికుంట శివారులోని వ్యవసాయ పొలం …

శ్రీకృష్ణ స్వామిని దర్శించుకున్న ఆలయ చైర్మన్

మల్దకల్ ఆగస్టు 21 (జనంసాక్షి) మల్దకల్ మండల పరిధిలోని సద్దలోనిపల్లి శ్రీ స్వయంభు కృష్ణ స్వామి దేవాలయాన్ని ఆదివారం మల్దకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం …

మానవ మనుగడకు మొక్కలే ప్రాణాధారం.

జడ్పీటీసి మేకల గౌరమ్మ చంద్రయ్య. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు21(జనంసాక్షి): మానవ మనుగడకు మొక్కలే ప్రాణాధారమని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి జడ్పీటీసీ మేకల గౌరమ్మ …

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్

మానవ మనుగడకు మొక్కలే ప్రాణాధారం. జడ్పీటీసి మేకల గౌరమ్మ చంద్రయ్య. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు21(జనంసాక్షి): మానవ మనుగడకు మొక్కలే ప్రాణాధారమని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద …

బైకు అదుపు తప్పి ప్రమాదంలో వ్యక్తి మృతి..

చేవెళ్ల ఆగస్టు 21 (జనంసాక్షి) బైకు అదుపు తప్పి ముందువెళ్తున్న వహణంను ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో చోటుచేసుకుంది. …

-సెప్టెంబర్ 17న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు మాదిగ డప్పుల దండోరా.

-తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 21(జనంసాక్షి): ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణకు చట్టబద్ధ కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకు కేంద్ర …

పల్లెర్ల లో ఘనంగా బోనాల ఊరేగింపు

అనంతరం భక్తులు దేవతలకు మొక్కులు చెల్లింపులు ఆత్మకూరు (ఎం) ఆగస్టు 21(జనంసాక్షి) ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో ఈరోజు ఘనంగా డప్పు మేళాలతో జోగిని శివసత్తులతో ఆడపడుచులతో …

*24న బహిరంగ సభను జయప్రదం చేయండి*

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము.భరత్… నాగర్ కర్నూల్ రూరల్, ఆగష్టు21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ లో ఈనెల 24,25 తేదీలలో సిపిఐ నాయకులు జిల్లా రెండవ మహాసభలు …

24న బహిరంగ సభను జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము.భరత్… నాగర్ కర్నూల్ రూరల్, ఆగష్టు21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ లో ఈనెల 24,25 తేదీలలో సిపిఐ నాయకులు జిల్లా రెండవ మహాసభలు …

ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే పేదలే ఆక్రమించుకుంటారు.

  సిపిఎం పార్టీ అధ్వర్యంలో రిలే దీక్షలు జిల్లా కార్యవర్గ సభ్యలు ఎల్. దేశ్యానాయక్   అచ్చంపేట ఆర్సీ,ఆగస్టు 21, (జనం సాక్షి న్యూస్ ) : …