మహబూబ్ నగర్

కీచక ప్రధానోపాధ్యాయిని పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి-

-ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 23 (జనం సాక్షి); ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునీగా పనిచేస్తూ పిల్లలకు విద్యా,బుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడు మైనర్ …

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గద్వాల జిల్లాలో బంద్ విజయవంతం

గద్వాల నడిగడ్డ,ఆగస్టు 23 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లాలోని మండల కేంద్రంలో పాటు వివిధ ప్రవేటు,ప్రభుత్వ విద్యా సంస్థల బంద్ మంగళవారము విజయవంతంగా ముగిశాయి. రాజస్థాన్ …

ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..

– 30వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 23 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన …

పాడి రైతులకు సబ్సిడీ లోన్లు పంపిణీ…

ఊరుకొండ, ఆగస్టు 23 (జనం సాక్షి): హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలో జగబోయినపల్లి పాడి రైతులకు ఆవుల లోన్లు పంపిణీ చేసినట్లు ఎజెంట్ రవి తెలిపారు. మంగళవారం నాగర్ …

,రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థిని దారుణంగా హింసించిన ఉపాధ్యాయుడు

24రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆగస్టు 14న మరణించిన విద్యార్థి ఈ దారుణాన్ని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బంద్ మానవపాడు, ఆగస్టు 23(జనంసాక్షి): జోగులాంబ గద్వాల …

శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్ దంపతులు..

-శ్రీ జమదాగ్ని సమేత శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణోత్సవము ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖులు… గద్వాల రూరల్ ఆగష్టు ‌23 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ …

నడిగడ్డ లో షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర….

గద్వాల రూరల్ ఆగస్టు 23 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర మంగళవారం ఎమ్మునోముపల్లి స్టే నుంచి ప్రారంభమైంది. రోడ్డు మార్గాన పాదయాత్ర …

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పాఠశాలలు బంద్

దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వాల్ దారుణ హత్యను  తీవ్రంగా ఖండిస్తూ విద్యా సంస్థలు బంద్ జనం సాక్షి న్యూస్ : ఉప్పునుంతల:23-ఆగస్టు 2022 నాగర్ కర్నూల్ …

ఘనంగా చిందు యక్షగాన ప్రధమ కళోత్సవము…

వ్యవస్థాపక అధ్యక్షులు మేడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ : జనం సాక్షి / తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో సోమవారం రోజున జిల్లా …

**తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ పార్టీ షర్మిల రాకతో

పాదయాత్ర లో…..ప్రజల ప్రస్తావన* గద్వాల ఆర్ సి,(జనం సాక్షి) ఆగస్ట్ 22. గద్వాల జిల్లాలో నీ తెలంగాణ రాష్ట్ర వై ఎస్సార్ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్ర …