మహబూబ్ నగర్

ఈనెల 21న హరిత హారం విరివిగా మొక్కలు నాటండి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి

జోగులాంబ గద్వాల బ్యూరో  (జనంసాక్షి) ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రొత్సవాల సందర్భంగా ఈ నెల 21న హరితహారం కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు …

కొల్లూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ఝరాసంగం ఆగస్టు 17 (జనంసాక్షి) మండల పరిధిలోని కొల్లూర్ గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. బుధవారం ఎంపీటీసీ లక్ష్మి రాజ్ కుమార్ రోడ్డు పనులను ప్రారంభించారు. …

సిపిఎం పోరు యాత్రను జయప్రదం చేయండి-కల్లూరి మల్లేశం

  ఆత్మకూర్(ఎం) ఆగస్టు 17 (జనంసాక్షి) మూసీ జల కాలుష్యం నుండి విముక్తి చేయడం కోసం ప్రత్యామ్నాయంగా గోదావరి కృష్ణ జలాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఈనెల …

మిల్ట్రీ క్యాంటీన్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సి.ఐ ఆఫీస్ ఎదురుగా నూతన మిల్ట్రీ క్యాంటీన్ షాప్ ను బుధవారము గద్వాల …

పట్టా భూముల సమస్యలను త్వరగా పరిష్కరించండి

-తహసిల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి); జిల్లాలో పట్టా భూములు సమస్యలు ఎక్కువ ఉన్న సందర్బాలలో తహసిల్దార్లు …

యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొడదల రామును ఫోన్ ద్వారా పరామర్శించిన రేవంత్ రెడ్డి.

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పరామర్శ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 17(జనంసాక్షి): అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ …

ఘనంగా ముత్యాలమ్మ తల్లికి బోనాలు

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 17 (జనంసాక్షి ) పల్లెర్ల గ్రామంలో ముత్యాలమ్మకు కొటమైసమ్మకు గ్రామ దేవతలకు బోనాల పెట్టారు మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్యన నృత్యాలతో …

దాసరపల్లి లో పల్లెనిద్ర కార్యక్రమం

మల్దకల్ ఆగస్టు 17 (జనంసాక్షి) నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మల్దకల్ మండలం దాసరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెనిద్ర కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు. …

కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న మంతటి గోపి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు17(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 75 వ స్వతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదానం …

విద్యార్థులు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలి.

జడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య.  ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి. కలెక్టర్ పి ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 17(జనంసాక్షి): …