మహబూబ్ నగర్

మోడీ వీరాభిమాని కడప నుండి ఢిల్లీ వరకు పాదయాత్ర.

నెరడిగొండఆగస్టు4(జనంసాక్షి): భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు వెళ్లి …

అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చిన వీఆర్ఏలు

జనం సాక్షి వెల్దుర్తి తన న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు గత 11 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వీఆర్ఏలు ఈరోజు వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయం నుండి …

*ఉప్పలపాడు పరిధిలోని గొల్లగూడెం లో హెల్త్ క్యాంపు నిర్వహణ*

బయ్యారం,ఆగష్టు04(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా డిఎంహెచ్వో ఆదేశాల మేరకు బుధవారం ఎం పి హెచ్ సి  బయ్యారం మండలం ఉప్పలపాడు పంచాయతీ  పరిధిలోని గొల్లగూడెంలో హెల్త్ క్యాంపు, ఏసీఎఫ్ …

మన ఊరు మనబడి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి : కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 3 : మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా గుర్తించిన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ …

శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 2 : మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రములో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించబడునున్నట్లు ఆలయ …

విఆర్ఏలకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

నెరడిగొండఆగస్టు3(జనంసాక్షి): విఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక నిరసన సమ్మె చేస్తున్న విఆర్ఎల వద్దకు బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి అధ్యక్షుడు ఆడే గజేందర్,మండల …

బిడ్డ పుట్టగానే ముర్రు పాలు పట్టాలి జిల్లా జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్ 

మక్తల్ ఆగస్టు 03(జనంసాక్షి) మక్తల్ మండలం లోని మంతన్ గోడ్ గ్రామంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్ …

విద్యార్థులు విద్యతోపాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి

 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి ఆగస్టు 3  విద్యార్థులు విద్యతో పాటు మంచి నాయకత్వ లక్షణాలను అలావర్చుకొని దేశానికి, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకోరావాలని జిల్లా …

బాలల హక్కులు మరియు సమస్యలపై అవగాహన సదస్సు

అయిజ,ఆగస్టు 03(జనం సాక్షి): జోగులమ్మ గద్వాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో  చైర్మన్ చిన్న దేవన్న అధ్యక్షతనలో ఐజ పట్టణంలో ఎంపీడీవో కార్యాలయంలో బాల కార్మికుల నిర్మూలన పై …

 వివాహ వేడుకలో పాల్గొన్న  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్

దోమ న్యూస్ జనం సాక్షి. పరిగి నియోజకవర్గం దోమ మండలం పాలేపల్లి గ్రామం లో భీమయ్య వివాహం లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ …