మహబూబ్ నగర్

ప్రైవేట్ హాస్పిటల్ లో సీజేరియన్స్ చేయరాదు

-జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్. గద్వాల నడిగడ్డ, జులై 26 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రవేట్ ఆసుపత్రిలో సిజరిన్ చేయరాదని …

బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణ గా మారుస్తున్న కెసిఆర్.

ప్రాజెక్టుల పేరుతో రీ డిజైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు వృదా. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలి. టిజెఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు,నాగర్ …

ఉపాది హామీ పథకంలో జరిగిన పనుల వివరాలను తెలపండి

…..ఆర్టిఐ ద్వారా సమాచారాన్ని కోరిన కింది గేరి స్వామి పాన్ గల్ జులై 26( జనం సాక్షి )  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిబంధనల …

అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జి అశోక్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 26(జనంసాక్షి): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఆటో …

వీఆర్ఏలకు ప్రభుత్వం వెంటనే పే స్కేల్ అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలి.

కోడేరు (జనం సాక్షి) 26 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలం కేంద్రంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ …

బహుజన రాజ్యాధికార సంకల్ప సభ

  కరపత్రాలు విడుదల. కోడేరు (జనంసాక్షి) జూలై 20 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ …

విద్యార్థులకు చరిత్ర పట్ల అవగాహన పెంపొందించాలి. ప్రిన్సిపాల్ సాబేర ఖాతున్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 26(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మంగళ వారం చరిత్ర పరిరక్షణ సమితి …

భారత్ మాల రోడ్డు నిర్మాణ పనులు రైతులకు ఇబ్బంది లేకుండా చేపట్టండి : అధికారులతో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, కలెక్టర్ శ్రీహర్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 26 : భారత్ మాల జాతీయ రహదారి కోసం కేటి దొడ్డి, గట్టు మండలాలలోని పలు గ్రామాలలో అధికారులు గ్రామ …

పాదయాత్ర గా వెళ్లిన భక్త బృందం

రాజోలి జులై26 (జనం సాక్షి) ఉరుకుంద ఈరన్న స్వామి భక్తులపాలిట నిజంగా కొంగుబంగారమే! కోరిన వెంటనే భక్తుల కోర్కెలను తీర్చే దేవుడిగా ఈరన్న స్వామికి పేరు. ప్రస్తుతం …

ఆకతాయిలపై కఠిన చర్యలు జిల్లా షీ టీం ఇన్చార్జి ఎస్ఐ సుధామాధురి

  మక్తల్ జూలై 26 (జనంసాక్షి) ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా షీ టీం ఇన్చార్జ్ సుధా మాధురి అన్నారు. పట్టణంలోని అక్షర హైస్కూల్లో విద్యార్థులకు …