మహబూబ్ నగర్

భారత్ మాల రోడ్డు నిర్మాణ పనులు రైతులకు ఇబ్బంది లేకుండా చేపట్టండి :

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 26 : భారత్ మాల జాతీయ రహదారి కోసం కేటి దొడ్డి, గట్టు మండలాలలోని పలు గ్రామాలలో అధికారులు గ్రామ …

నల్లమల లో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చ బండ కార్యక్రమం.

అచ్చంపేట ఆర్సీ,26 జులై, (జనం సాక్షి న్యూస్) : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నల్లమలలో గత కొన్ని …

ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్ర పటంను బహుకరించిన

బిజెపి నేతలు. గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడం చారిత్రాత్మకం. బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి): నాగర్ కర్నూల్ …

దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపి దళితుల అభ్యున్నతకు కృషి

ఇటిక్యాల (జనంసాక్షి) జులై 26 : సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపి దళితుల అభ్యున్నతకు కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర …

ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్ర పటం అందజేసిన బిజెపి నేతలు.

అచ్చంపేట 26 జూలై (జనం సాక్షి న్యూస్): నియోజకవర్గంలోని అమ్రాబాద్, పదర మండల కేంద్రాలలో నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని భారతీయ …

కొబ్బరి చెట్లు నాటిన బ్యాంక్ మేనేజర్

మల్దకల్ జూలై 26 (జనంసాక్షి) మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయం ఆవరణలో మంగళవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గంగాధర్, క్యాషియర్ పరుశరాముడు, …

బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణ గా మారుస్తున్న కెసిఆర్.

ప్రాజెక్టుల పేరుతో రీ డిజైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు వృదా. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలి. టిజెఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు,నాగర్ …

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

-వార్డ్ మెంబర్ గంధం.ప్రసాద్… నాగర్ కర్నూల్ రూరల్:జులై 26(జనంసాక్షి) నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత …

క్లాస్ మెట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగ్స్,డిక్షనరీలు పంపిణీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి): కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని క్లాస్ మేట్ క్లబ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా,తాడూరు మండల కేంద్రంలోని ఆకునెల్లికుడురు గ్రామ …

రెండో రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె

మల్దకల్ జూలై 26 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు మంగళవారం తహశీల్దార్ …