మహబూబ్ నగర్

రైతు సంక్షేమంలో తెలంగాణ ముందు: ఎమ్మెల్సీ

మహబూబ్‌నగర్‌,మే3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించి రైతులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి …

వేర్వేరు ప్రాంతాల్లో గొర్రెలపై చిరుతలు, కుక్కలు దాడి

పలుగొర్రెలు మృతి: కాపరులకు భారీగా నష్టం మహబూబ్‌నగర్‌,మే2( జ‌నం సాక్షి): వేర్వేరు ప్రాంతాల్లో గొర్రెలపై చిరుతలు, కుక్కలు దాడి చేయడంతో అనేక గొర్రెలు మృతి చెందాయి. నష్టం …

డివైడర్‌ను ఢీకొట్టిన కారు..- ముగ్గురు మృతి, మరో ఇద్దరికి గాయాలు

– మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు గద్వాల, జ‌నం సాక్షి ) :  ఉండవెల్లి మండలం పుల్లూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం …

ఉపాధి కూలీలకు డబ్బు చెల్లింపులో ఆలస్యం

మహబూబ్‌నగర్‌,జ‌నంసాక్షి): ఉపాధి కింద పనిచేసిన వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే కూలీ డబ్బులు ఇప్పుడు సరిగా రావడం లేదని కూలీలు వాపోతున్నారు. పని చేసిన …

యాదాద్రిలో నేడు నృసింహ జయంతి వేడుకలు

యాదాద్రి,ఏప్రిల్‌27(జ‌నంసాక్షి): నృసింహజయంతిని పురస్కరించుకుని యాదాద్రి నరసింహస్వామి ఆలయంలో వనివారం పత్రయేక పూజలు నిర్వహించనున్నారు. అభిషేకాలు, వేదపారాయణ నిర్వహిస్తారను. యాదాద్రిలో నారసింహుడు వెలయడంతో స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతోంది. తెలంగాణ …

వలసలను నివారించలేకపోతున్న ఉపాధి

పనుల కోసం పట్టణాకు కూలీల పయనం మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): వలసల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు  ఉపాధి హావిూ పథకం భరోసా ఇస్తున్నా వలసలు మాత్రం …

మహిళా సాధికారతకు సిఎం కెసిఆర్‌ పెద్దపీట

బాదేపల్లిలో మహిళా సంఘభవనం ప్రారంభించిన మంత్రి మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో  మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్‌ పెద్ద పీట వేస్తున్నారని, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పరిపాలన సాగుతున్నదని …

జూరాల నీటినిల్వలపై ఆందోళన

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు …

సినిమాలు,రాజకీయాలు రెండింటా బిజీ

సినీనటి, బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌ మహబూబాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):  ఇప్పటి వరకు తెలుగులో ఆరు, తమిళ, మళయాళంలో రెండు సినిమాలు చేసినట్లు సినీనటి, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ నాయకురాలు …

కృష్ణానీటితో చెరువులకు పుష్టి: ఎమ్మెల్యే చిట్టెం

మహబూబ్‌నగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): కృష్ణానది నీటితో చెరువులను నింపి చెరువు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు.మక్తల్‌ పెద్ద చెరువు …